తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు పరిధిలోని ములుగు జిల్లా కర్రెగుట్టల వద్ద ఐదు రోజులుగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలే టార్గెట్గా పోలీస్ బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.
తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. వేల సంఖ్యలో భద్రత దళాలు కరిగుట్టలను చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్లో వాయుసేన వేగాన్ని పెంచింది.. ఆపరేషన్ ‘కగార్’ (Operation Kagar) పోరు తుది దశకు చే�
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్�
ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నది.
మావోయిస్టు పార్టీ పైన గత కొన్ని నెలలుగా జరుగుతున్న దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్తి పలికి శాంతి చర్చలకు ఆహ్వానం పలకాలని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి సుద్దాల నాగరా�
ములుగు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన సుమారు రెండు వేల
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకరపోరులో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా వెల్లడించిన వ
జార్ఖండ్లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలో�
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో దాదాపు 22 మంది మావోయిస్టులు (Maoists) ఇవాళ భద్రతా దళాల ముందు (security forces) లొంగిపోయారు.
‘ఆదివాసీల మీద అప్రకటిత యుద్ధం.. మావోయిస్టులారా తీరవా.. మీ రక్త దాహాలు, ఇదేనా మీ సిద్ధాంతం..? ఇందుకోసమేనా మీ పోరాటం..? మావోయిస్టులపై ఆదివాసులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి జాగ్రత్తా !’ అని ప్రశ్నిస్తూ హెచ
మావోయిస్టులు, ఆదివాసీల సంహారాన్ని ఆపాలని, శాంతి చర్చలు నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరడంతో దేశవ్యాప్తంగా ఉన్న 54 సంఘాలతో శాంతి చర్చల కమిటీ ఏర్పడింది.
Maoists | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన 86 మంది సభ్యులు లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి జిల
ఇటీవల దండకారణ్యంతో పాటు వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణిస్తున్న వేళ మావోయిస్టు పార్టీ కీలక ప్రతిపాదన చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధమని తెలిపింది. ఈ మేరకు మావోయిస