దేశ క్రీడారంగంలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. పారదర్శకత, అవినీతి రహిత క్రీడా సంఘాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్'(ఎన్ఎస్జీ) బిల్ను తీసుకొచ్చింది. బుధవారం లోక్సభల�
National Sports Governance Bill: రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో.. జాతీయ క్రీడా పరిపాలన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి పార్లమెంట్ సమ�
Hockey India : భారత హాకీ క్రీడాకారులకు గుడ్న్యూస్. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాళ్ల కోరిక ఫలించనుంది. అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బంపర్ బొనాంజా ఇవ్వ�
పీఎఫ్ చందాదారులకు ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్వో శుభవార్తను అందించింది. పీఎఫ్ చందాదారులు తమ పేర్లను, పుట్టిన తేదీ తదితర వివరాలను మార్చుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. ఇకపై యజమాని, ఈపీఎఫ్వో ఆమోదం
Vinesh Phogat | పారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ ఫైనల్కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై లోక్సభలో కేంద్రం ప్రకటన చేసింది.
Manu Bhaker | పారిస్ వేదికగా ఆదివారం జరిగిన ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. ఒలింపిక్స్లో పతకం నెగ్గి తొలి భారతీయ మహిళా షూటర్
Mansukh Mandaviya: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ్య క్రికెట్ ఆడారు. గుజరాత్లోని పోరుబందర్లో ఆయన స్థానికులతో కలిసి కాసేపు మైదానంలో గడిపారు. బ్లాక్ టీషర్ట్ ధరించిన మంత్రి మాండవీయ.. బౌలింగ్, �
COVID-19 | కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 223 సార్లు పరివర్తన చెందిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇన్ఫ్లుఎంజా మాదిరిగా కరోనా (COVID-19) కొనసాగుతుందని, దాని వేరియంట్స్ ఇప్పుడు ప్రాణాంతకం కాదని అన�
TB | భారత్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 2015 కేసుల సంఖ్య మిలియన్ వరకు ఉండగా.. 2023 నాటికి 0.26 మిలియన్లకు తగ్గింది. ఎనిమిదేళ్లలు సుమారు 8లక్షల మేరకు తగ్గిందని ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు.
JN.1 | కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవీయ నేతృత్వంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల ఆరోగ్య శాఖ
Mansukh Mandaviya | యువతలో గుండె పోటు (Heart Attack) మరణాలు ఇటీవలే పెరుగుతున్నాయి. ఇలా గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక సూచన చేశారు.