రాష్ట్రానికి మరో 12 వైద్య కళాశాలను మంజూరు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్స�
కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. 12-14 ఏండ్ల పిల్లలకు కూడా టీకా వేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. �
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారికి కోవిడ్ టీకాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్లో �
న్యూఢిల్లీ : పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారులకు కేంద్ర
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్నది. గత నెలరోజుల్లో 15-18 సంవత్సరాల వయసున్న 2కోట్ల మంది టీనేజర్లకు రెండుడోసుల టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 15-18 సం�
Covid-19 Vaccine for Kids | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ప్రస్తుతం 15 సంవత్సరాలుపై బడిన వారందరికీ టీకాలు వేస్తున్న విషయం విధితమే. 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్�
PM Modi | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటివకు 75 మంది వయోజనులకు పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వారందరిని ప్రధాని మోదీ అధినందించార�
One year of vaccination campaign completed, Union health minister released postage stamp | దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్కు సంబంధించిన పోస్టల్ స్టాంపును కేంద్రం విడుదల చేసింది.