Cough Syrup Row | నకిలీ మందులపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారత్లో తయారైన పలు దగ్గు సిరప్ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సం�
COVID-19 in India | కేవలం 24 గంటల వ్యవధిలో కొత్తగా 6050 మందికి కోరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28 వేల మార్క్ను దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై కరోనా మహమ్మారి కట్టడికి ఉపక్రమించింది.
COVID-19 | దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత�
Mansukh Mandaviya | ఇటీవల కాలంలో యువత కూడా 30 ఏండ్ల వయసులోనే గుండెపోటుతో (Heart Attacks) మరణిస్తున్న ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కొవిడ్ కారణంగానే యువత ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్న�
Covid-19 situation | ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసుల నమోదు నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొవి�
Covid-19 Review | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. పలుద�
Bharat Jodo Yatra | కరోనా వైరస్ వ్యాప్తి గత కొన్ని రోజులుగా మన దేశంలో అదుపులోనే ఉంది. ఇదే సమయంలో చైనా తదితర దేశాల్లో మరోసారి విజృంభిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా పడగవిప్పే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్�
హైదరాబాద్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల మంజూరుపై ఇరువురి మధ్య హాట్ హా�
న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో టీకాలు కవరేజీని పెంచాలని, జాగ్రత్తగా ఉండాలని సూ�
రాష్ట్రానికి మరో 12 వైద్య కళాశాలను మంజూరు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్స�
కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. 12-14 ఏండ్ల పిల్లలకు కూడా టీకా వేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. �
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారికి కోవిడ్ టీకాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్లో �
న్యూఢిల్లీ : పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారులకు కేంద్ర
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్నది. గత నెలరోజుల్లో 15-18 సంవత్సరాల వయసున్న 2కోట్ల మంది టీనేజర్లకు రెండుడోసుల టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 15-18 సం�