Covid-19 Vaccine for Kids | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ప్రస్తుతం 15 సంవత్సరాలుపై బడిన వారందరికీ టీకాలు వేస్తున్న విషయం విధితమే. 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్�
PM Modi | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటివకు 75 మంది వయోజనులకు పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వారందరిని ప్రధాని మోదీ అధినందించార�
One year of vaccination campaign completed, Union health minister released postage stamp | దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్కు సంబంధించిన పోస్టల్ స్టాంపును కేంద్రం విడుదల చేసింది.
న్యూఢిల్లీ: నీట్ యూజీ కౌన్సెలింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. కౌన్సెలింగ్లో పాల్గొనబోయే విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నీట్ పీ�
Corona vaccination | దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ను ముమ్మరం చేశాయి. వయోజనులకు టీకా పంపిణీ విస్తృతంగా కొనసాగుతున్నది. దీంతో ఈ ఏడా�
Mansukh Mandaviya: కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ మరికాసేపట్లో ఐదు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులు, ఆరోగ్య శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఇవాళ
Narendr Modi | దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
Mansukh Mandaviya: కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ రేపు (జనవరి 10న) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై
Mansukh Mandaviya| కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత
న్యూఢిల్లీ: కోవిడ్పై పోరాటంలో భాగంగా ఇండియాలో మరో కొత్త వ్యాక్సిన్లకు కేంద్ర ప్రభుత్వం అమనుతి ఇచ్చింది. కోర్బీవ్యాక్స్, కోవోవ్యాక్స్ టీకాలకు అత్యవసర వినియోగం కింద అనుమతి ఇస్తున్నట్లు కేం�
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వ్యాక్సిన్ల తయారీ సామర్ధ్యం మెరుగైందని రాబోయే రెండు నెలల్లో నెలకు 45 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిప�