న్యూఢిల్లీ : రానున్న మూడు నెలల్లో భారత్ 100 కోట్ల కొవిడ్-19 టీకా డోసులను సేకరిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం తెలిపారు. అక్టోబర్లో 25 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన�
న్యూఢిల్లీ: భారత్ కోవిడ్ టీకాలను విదేశాలకు సరఫరా చేయనున్నది. వచ్చే నెల నుంచి టీకాల ఎగుమతిపై దృష్టి పెట్టనున్నది. వ్యాక్సిన్ మైత్రి ప్రాజెక్టు కింద ఈ చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆరో
Gujarat new CM: నూతన సీఎం రేసులో మొత్తం నలుగురు నేతలు ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతున్నది. మన్సుక్ మాండవీయ, నితిన్ పటేల్, సీఆర్ పాటిల్, పురుషోత్తమ్ రూపాలా కొత్త సీఎం రేసులో
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయిని అందుకున్నాం. ఇండియాలో ఇప్పటి వరకు 70 కోట్ల మంది కరోనా టీకాలు ఇచ్చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. అయితే గ�
Covaxin Vaccine | అంక్లేశ్వర్లో కొవాగ్జిన్ తొలి బ్యాచ్ విడుదల | గుజరాత్ అంక్లేశ్వర్లోని భారత్ బయోటెక్ కొత్త ప్లాంట్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న కొవాగ్జిన్ తొలిబ్యాచ్ టీకాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సు
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ బుకింగ్ ( Vaccine Booking )పై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పౌరుల సౌలభ్యం కోసం మొబైల్ ఫోన్లలో ఉండే వాట్సాప్ ద్వారానే టీకా స్టాట్లు బుక్ చేసుకునే వీలు కల్పించి
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ ( Polio Vaccination ) వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం చెప్పారు.
న్యూఢిల్లీ : థర్డ్ వేవ్ ఆందోళన మధ్య కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. అతిత్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకాలు వేయనున్నట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పిల్లల
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ( Vaccination ) లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో భారత్లో 88.13 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీ�
తిరువనంతపురం: కరోనా అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ 2 కింద కేరళకు రూ.267.35 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కోసం ఇది సహాయపడుతుంద�
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ను ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ కలిశారు. ఢిల్లీలో వారు భేటీ అయ్యారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున
న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగం కింద ఆ టీకాలను ఇవ్వవచ్చు అని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవ
న్యూఢిల్లీ: పుణెలోని సీరం సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా ( Adar Poonawalla ) ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిశారు. సీరం సంస్థ కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే క�
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ సంస్థ.. కోవిడ్ కోసం కోర్బ్వ్యాక్స్ ( Corbevax) టీకాలను తయారు చేస్తున్నది. ప్రస్తుతం కోర్బ్వ్యాక్స్ టీకాల పురోగతి వేగంగా జరుగుతున్నట్లు ఆ క�