న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్లో ఇండియా కొత్త మైలురాయిని చేరుకున్నది. 90 కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ఆయన తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. 90 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ మైలురాయిని ఇండియా దాటినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 90 కోట్ల డోసుల టీకాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. కోవిడ్పై ప్రభుత్వం అసాధారణ రీతిలో పోరాటం చేస్తోందని మంత్రి చెప్పారు.
India crosses the landmark of 90 crore #COVID19 vaccinations.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 2, 2021
श्री शास्त्री जी ने 'जय जवान – जय किसान' का नारा दिया था।
श्रद्धेय अटल जी ने 'जय विज्ञान' जोड़ा
और PM @NarendraModi जी ने 'जय अनुसंधान' का नारा दिया। आज अनुसंधान का परिणाम यह कोरोना वैक्सीन है।#JaiAnusandhan pic.twitter.com/V1hyi5i6RQ