Petty politics: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయకు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య ట్విట్టర్ వేదికగా ఇవాళ
న్యూఢిల్లీ: ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్ట�
ఢిల్లీ,జూలై :మన్సుఖ్ మాండవీయ కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులు,సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీ�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త క్యాబినెట్ రూ.23,132 కోట్ల కరోనా నిర్వహణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. గురువారం సమావేశమైన కేంద్ర కొత్త మంత్రివర్గం, కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొవడంతోపాటు, థర
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా మన్సుక్ మాండవీయ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ కూడా ఆయన ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా బుధవారం మాండవీయ ప్�
ఢిల్లీ ,జూన్ 17:గుజరాత్లోని లోథల్లో “జాతీయ సముద్ర వారసత్వ సముదాయఅభివృద్ధి కోసం కేంద్ర నౌకాశ్రయాలు,నౌక రవాణా,జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంవోపీఎస్డబ్ల్యూ), కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పంద�
బ్లాక్ ఫంగస్ వ్యాక్సిన్ తయారీకి మరో ఐదు కంపెనీలకు అనుమతి | బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) దేశ ప్రజలను వణికిస్తోంది. ప్రాణాంతక ఫంగస్ సోకి రోగులు కంటిని చూపును కోల్పోగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయ�
రానున్న 15 రోజుల్లో నిత్యం 3 లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్ డోసులను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.