ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ ( Polio Vaccination ) వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం చెప్పారు.
న్యూఢిల్లీ : థర్డ్ వేవ్ ఆందోళన మధ్య కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. అతిత్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకాలు వేయనున్నట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పిల్లల
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ( Vaccination ) లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో భారత్లో 88.13 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీ�
తిరువనంతపురం: కరోనా అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ 2 కింద కేరళకు రూ.267.35 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కోసం ఇది సహాయపడుతుంద�
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ను ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ కలిశారు. ఢిల్లీలో వారు భేటీ అయ్యారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున
న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగం కింద ఆ టీకాలను ఇవ్వవచ్చు అని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవ
న్యూఢిల్లీ: పుణెలోని సీరం సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా ( Adar Poonawalla ) ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిశారు. సీరం సంస్థ కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే క�
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ సంస్థ.. కోవిడ్ కోసం కోర్బ్వ్యాక్స్ ( Corbevax) టీకాలను తయారు చేస్తున్నది. ప్రస్తుతం కోర్బ్వ్యాక్స్ టీకాల పురోగతి వేగంగా జరుగుతున్నట్లు ఆ క�
Petty politics: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయకు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య ట్విట్టర్ వేదికగా ఇవాళ
న్యూఢిల్లీ: ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్ట�
ఢిల్లీ,జూలై :మన్సుఖ్ మాండవీయ కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులు,సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీ�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త క్యాబినెట్ రూ.23,132 కోట్ల కరోనా నిర్వహణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. గురువారం సమావేశమైన కేంద్ర కొత్త మంత్రివర్గం, కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొవడంతోపాటు, థర
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా మన్సుక్ మాండవీయ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ కూడా ఆయన ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా బుధవారం మాండవీయ ప్�