న్యూఢిల్లీ: నీట్ యూజీ కౌన్సెలింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. కౌన్సెలింగ్లో పాల్గొనబోయే విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నీట్ పీజీ కౌన్సెలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.