హోంగార్డుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హోంగార్డ్ అసోసియేషన్ బాధ్యులు నేడు (శనివారం) ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హోంగార్డులు వెళ్లకుండా �
డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియను సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మంచిర్యాల జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీలు) ట్రాన్స్ఫర్లలో లోపాలు జరిగినట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా గుర్తించారు. సీనియార్టీ లిస్టు, కౌన్�
బీటెక్ కోర్సుల్లో తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 5,039 సీట్లు భర్తీకాకుండా ఖాళీగా ఉన్నాయి. ఎప్సెట్ తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో 93, యూనివర్సిటీల్లో
నర్సింగ్ కౌన్సెలింగ్లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దరఖాస్తు చేయకపోయినా కౌన్సెలింగ్లో పేరు వచ్చిందని ఏడో జోన్ పరిధిలోని 2021, 2022 బ్యాచ్లకు చెందిన పలువురు నర్సింగ్ ఆఫీసర్లు వాపోతున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీలను యూనివర్సిటీ ప్రకటించింది. వర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో రెండేళ్ల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ డ�
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్లో ప్రవేశించేందుకు టీజీ ఎప్సెట్ (TGEAPCET) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్ కొనసాగన
కొత్త సంవత్సరం వేడుకల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మరో పక్క సైబరాబాద్లో మద్యం మత్తులో ఒక కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు.
విజేతలతో పోల్చుకున్నప్పుడే తెలుస్తుంది.. అరే మనం వెనుకబడేందుకు గల కారణం ఏమిటనేది..!! గొప్ప సాహిత్యకారులను కలిసినప్పుడో, ఏవైనా మంచి పుస్తక ప్రదర్శనలకు వెళ్లినప్పుడో గుర్తుకొస్తుంది.. బుక్స్ చదివేందుకు అ�
బీ-ఫార్మసీ, ఫార్మా-డీ వంటి కోర్సుల్లో సీట్ల భర్తీకి ఎంసెట్ (బైపీసీ) తుది విడత వెబ్ కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజే 540 మంది ఈ కౌన్సెలింగ్కు హాజరయ్యారు.
ఎడ్సెట్, పీఈసెట్ సీట్ల భర్తీకి వెబ్కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో నిర్వహించిన సెట్ కమిటీ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి షెడ్యూల్
హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) పేరుతో ఎయిడ్స్ వ్యాధి నిర్దారణ పరీక్ష, కౌన్సెలింగ్ (ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. రేషనలైజేషన్ పేరుతో కేం