నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందనే సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించ
NEET UG : నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం అన్నివైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ జరగబోయే నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహణలో ఎలాంట�
NTA : 'నీట్' యూజీ ప్రశ్నప్రత్రం లీకేజీపై విమర్శలు వస్తున్న వేళ ఎన్టీఏ (NTA) అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. నీట్ పేపర్ లీకవ్వలేదని, కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని పార్లమెంటరీ స్థా�
NEET : దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్- యూజీ(NEET UG) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారి పీవీ కులకర్ణి(PV Kulkarni) అరెస్టయ్యాడు. రసాయన శాస్త్రంలో లెక్చరర్ అయిన ఆయనను పుణేలో శుక్రవారం సీబీఐ అధికారులు అదుపులోకి �
NEET-UG 2026 : నీట్ పేపర్ లీకైనట్లు గుర్తించిన ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) గత వారం జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ పేపర్ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి.
NEET UG | నీట్ యూజీ - 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం (జూలై 21) ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ (యూజీ) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ర్టానికి చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ ఆలిండియా ఓపెన్ కోటా 18వ ర్యాంకు, షణ్ముఖ నిశాంత్ అక్షింతల 37వ ర్యాం�
NEET UG Results | ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ - యూజీ) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. శనివారం ఏ క్షణాన్నైనా ఈ ఫలితాలు వెల్�
రాజస్థాన్లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్లోని షియోపూర్ �
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 (NEET UG) ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ కీలక అప్డేట్
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి, అనంతరం భారత్లో ప్రాక్టీస్ చేయాలనుకునే విద్యార్థులకు నీట్-యూజీ పరీక్షలో అర్హత తప్పనిసరని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస
నీట్-యూజీ పరీక్షల్లో నేషనల్ టె స్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక మార్పులు చే సింది. ముఖ్యంగా ఐచ్ఛిక ప్రశ్నలను తొలిగించింది. ఇక నుంచి విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.