NEET UG | నీట్ యూజీ - 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం (జూలై 21) ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ (యూజీ) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ర్టానికి చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ ఆలిండియా ఓపెన్ కోటా 18వ ర్యాంకు, షణ్ముఖ నిశాంత్ అక్షింతల 37వ ర్యాం�
NEET UG Results | ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ - యూజీ) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. శనివారం ఏ క్షణాన్నైనా ఈ ఫలితాలు వెల్�
రాజస్థాన్లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్లోని షియోపూర్ �
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 (NEET UG) ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ కీలక అప్డేట్
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి, అనంతరం భారత్లో ప్రాక్టీస్ చేయాలనుకునే విద్యార్థులకు నీట్-యూజీ పరీక్షలో అర్హత తప్పనిసరని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస
నీట్-యూజీ పరీక్షల్లో నేషనల్ టె స్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక మార్పులు చే సింది. ముఖ్యంగా ఐచ్ఛిక ప్రశ్నలను తొలిగించింది. ఇక నుంచి విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
నీట్ యూజీ రిజిస్ట్రేషన్కు అపార్ ఐడీ తప్పనిసరికాదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. విద్యార్థలు తమ వద్ద ఉన్న ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చ�
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ)-2025ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఈ పరీక్ష ఒకే రోజు, ఒకే షిఫ�
NEET UG 2025 | ఎంబీబీఎస్ సహా యూజీ-వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్ష.. సింగిల్ డే, సింగిల్ షిఫ్ట్లో నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
‘నీట్-యూజీ’ పరీక్ష నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఏర్పాటుచేసిన ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసులను అమలుజేయబోతున్నట్టు కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది.
నీట్ యూజీ మెడికల్ సీట్ల భర్తీలో ‘స్థానికత’ అంశం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం వద్దకే చేరింది. కౌన్సెలింగ్లో తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ నాన్ పిటిషనర్లు వేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ
నీట్-యూజీ కౌన్సెలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతుందని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సోమవారం వెల్లడించింది. కౌన్సెలింగ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో మొదలవుతుందని ఎ�
ఎన్నో వివాదాలు, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొన్న నీట్-యూజీ తుది ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం వీటి తుది ఫలితాలను తన వెబ్సైట్లో విడుదల చేసింది.