ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ వర్సిటీ పున:ప్రారంభ
నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షకు మూడు రోజుల ముందే వాట్సాప్, టెలిగ్రామ్, ఆఫ్లైన్ తరగ�
నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం.. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణా లోపాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై కేం
NEET-UG : ఈ ఏడాది నీట్ పేపర్ లీకేజీతో ఈ పరీక్ష నిర్వహణపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నీట్-యూజీ పరీక్ష నిర్వహణను కఠినతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పరీక్ష నిర్వహణా విధానంలో కీ�
NEET UG : నీట్ యూజీ ఫలితాలు గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ర్యాంకులు కూడా వెల్లడయ్యాయి. దీంతో నీట్ యూజీ కౌన్సెలింగ్కు ఎన్టీయే సిద్ధమైంది. ఆగష్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అన్ని కోట�
ఎంబీబీఎస్, బీడీఎస్లో 2026-27లో ప్రవేశాల కోసం నీట్ యూజీ -2026లో అ భ్యర్థుల ర్యాంకులను కాళోజీ వర్సిటీ శనివా రం విడుదల చేసింది. అ భ్యర్థులు తమ ర్యాం కుల జాబితాను knruhs.telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకో వచ్చన
CJP | CJP | ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నీట్-యూజీ (NEET-UG) పరీక్షల అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జంతర్ మంతర్
Sonam Wangchuk : 'ఛలో పార్లమెంట్'కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk) భార్య అన్మోగ్ గీతాంజలి(Anmog Geetanjali) కీలక వ్యాఖ్యలు చేశారు.
సమస్య ఉన్నచోటల్లా వాలిపోయే సోనమ్ నిరుడు జాతీయ భద్రతా చట్టం(NSA) కింద జైలుకు కూడా వెళ్లారు. ఆ సమయంలో బాధ పడుతూ ఇంటిపట్టునే ఉండిపోలేదు అంగ్మో గీతాంజలి(Anmog Geetanjali). సుప్రీంకోర్టుక వెళ్లి.. రాష్ట్రపతి జోక్యం కోరి మరీ
నీట్-యూజీ 2026 పేపర్ లీక్తో అభాసుపాలైన కేంద్రం ఈసారి దానిని పటిష్ఠంగా నిర్వహించడానికి పరీక్ష విధానంలో పూర్తి మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది. దేశంలో వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్-యూజ�
నీట్-యూజీ ఫలితాలను జూలై 20 కల్లా విడుదల చేస్తామని ఎన్టీఏ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఫలితాల విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చే
నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మంగళవారం ‘డైపర్ విరాళాల ప్రచారం’ చేపడుతున్న�