‘సీయూఈటీ-యూజీ-2024’ ప్రవేశ పరీక్షల తుది సమాధానాల కీ గురువారం విడుదలైంది. ప్రవేశ పరీక్ష ఫలితాల్ని త్వరలో విడుదల చేస్తామని గురువారం ఎన్టీఏ తెలిపింది. నీట్-యూజీ, యూజీసీ-నెట్ సహా సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్షలో
Anti Paper Leak Bill | పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భుత్వ నియామక పోటీ పరీక్షల్లో అక్రమాలను నియంత్రించేందుకు కీలక బిల్లును (Anti Paper Leak Bill) తీసుకొచ్చింది.
Supreme Court | నీట్-యూజీ పరీక్షను మళ్లి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నది.
నీట్-యూజీ, నెట్ పరీక్షల్లో అక్రమాలపై సర్వత్రా ఆందోళన కొనసాగుతుండగానే సీఎస్ఐఆర్ నియామక పరీక్షలోనూ అవతకవకలు జరిగాయనే అంశం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ‘ది వైర్' పరిశోధనాత్మక కథనం ప్రచురించ
NEET 2024 | నీట్ యూజీ-2024 పేపర్ లీక్, అవకతవకల కేసులో పాట్నా ఎయిమ్స్కు చెందిన నలుగురు విద్యార్థులను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. మొదట విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారించింది. నలుగురి ల్యాప్టాప్లు,
NEET-UG | నీట్-యూజీ పరీక్షల్లో అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ ధర్మాసనం పేర్కొంది. కేంద్రం, ఎన్టీఏ దాఖలు చ
NEET-UG case | నీట్ యూజీ పేపర్ లీక్ కేసు (NEET-UG paper leak case) లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) మరో ఇద్దరిని అదుపులో తీసుకుంది. అరెస్టయిన ఇద్దరు నిందితుల్లో ఒకరు నీట్ అభ్యర్థి కాగా, మరొకరు మరో నీట్ అభ్యర్థి తండ్రి అని సీబీ
దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ యూజీ-2024 లీకేజీ, పరీక్షలో అక్రమాల వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసిన సర్వోన�
నీట్ యూజీ (NEET UG) రీటెస్ట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. గ్రేస్ మార్కులు, పేపర్ లీక్ సమస్య వల్ల 1563 మంది అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించింది. తాజాగా వారికి ఫలితాలతోపాటు ర్యా�
నీట్ పరీక్షలో విద్యార్థుల సమాధాన పత్రాల్లోని ఓఎంఆర్ షీట్లను జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) అధికారులు కొంద రు తారుమారు చేశారని.. దీనిపై సీబీఐ, ఈడీ తో సమగ్ర విచారణ జరిపించాలని తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన�
నీట్-యూజీ పరీక్ష జరగడానికి ఒక రోజు ముందు మే 4న సాల్వర్ ముఠా సభ్యుడికి సమాధానాలు పీడీఎఫ్ రూపంలో వచ్చిందని బీహార్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు వెల్లడించారు.