ప్రతి ఏడాది రూ.10 వేల కోట్ల కుంభకోణం : సిసోడియా న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు భయపడే ప్రసక్తే లేదని ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సి�
Manish Sisodia | లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీచేసింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని అందులో పేర్కొన్నది.
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా న్యూఢిల్లీ, ఆగస్టు 20: నూతన ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ లేదా ఈడీ మరో 3-4 రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిప
ఎక్సైజ్ పాలసీ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కాం ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్లో ఆమ్ఆద్మీ పార్టీ అంతకంతకూ బలపడుతున్న నేపథ్యంలో..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ మళ్లీ పాత లిక్కర్ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. ఢిల్లీలో నాటు సారా �
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసు వేస్తానంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు. తనపై, తన కుటుంబంపై ఆయన చేసిన ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి చెం�
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తెలిపారు. సిసోడియాపై తప్పుడు కేసు నమోదు చేశారని, మంత్రి సత్యేందర్ తర్వాత అరెస్టు కా�