డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనాకు బుధవారం లేఖ రాశారు. బీజేపీ పాలనలో ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో జరిగిన రూ.6,000 కోట్ల కుంభకోణం�
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఇవాళ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను
న్యూఢిల్లీ: తప్పుడు కేసులో తనను ఇరికించమని ఒత్తిడి రావడం వల్లనే సీబీఐ అధికారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. సీబీఐ అధికారులు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునేల�
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లలో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించింది. ‘మా బ్యాంకు లాకర్లను సీబీఐ 2 గంటల పాటు సోదా చేసింది. అయితే వారికి ఏ�
సీబీఐ దాడుల్లో తన బ్యాంక్ లాకర్లో ఏమీ గుర్తించలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. తనకు క్లీన్చిట్ లభించడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్ను ఇవాళ సీబీఐ ఓపెన్ చేసింది. ఘజియాబాద్లోని సెక్టర్ 4 వసుంధరలో ఉన్న పంజాబ్ జాతీయ బ్యాంక్లో సిసోడియాకు లాకర్ ఉంది. అయితే ఢిల్లీ ఎక్స�
కాషాయ పార్టీ లక్ష్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విమర్శల దాడి తీవ్రతరం చేశారు. బీజేపీ నిరక్షరాస్యలు పార్టీ అని దేశాన్ని విద్యకు దూరం చేయాలనేది కమలనాధుల ఆలోచన అని మండిపడ్డారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రగడపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసులన్నీ ఎత్తేస్తామని కాషాయ నేతలు ఆఫర్ ఇచ్చారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన వ