ఎంసీడీ ఎన్నికల్లో అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. పలువురి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని అన్నారు.
Manish Sisodia | ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆప్ సీనియర్ నేత,
ఢిల్లీ మద్యం పాలసీలో అసలు స్కామే లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
Manish Sisodia | బీజేపీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందన�
Manish Sisodia | మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్.. మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన
Manish Sisodia | తన పీఏను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. పీఏ ఇంటిపై శనివారం ఈడీ దాడులు చేసిందని, అయితే అక్కడ ఏమీ అధికారులకు ఏమీ
Manish Sisodia | ఆపరేషన్ ‘కమలం’ పేరుతో భారతీయ జనతా పార్టీ డర్టీ గేమ్ ఆడుతోందని ఢిల్లీ హోంశాఖ మంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిస�
Gujarat elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. గుజరాత్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ సోమవారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ సీబీఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు.
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ ముందు హాజరుకానున్నారు. లిక్కర్ కేసులో సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుక�
లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీచేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. సమన్లపై సిసోడియా స్పందించారు. తాను కేంద్�