నిరంకుశ, ప్రతీకార రాజకీయానికి పరాకాష్ఠ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు. బీజేపీ నేతలు, కేంద్రం పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటే మహారాష్ట్రలో ఏక్నాథ్షిండేకు లభించినట్లుగా సిసోడియాకు ఢి�
Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చే�
Akhilesh Yadav | సిసోడియా అరెస్ట్పై ఢిల్లీ ప్రజలు బదిలిస్తారని, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మనీష్ సిసోడియాను కేంద్ర �
CM KCR | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ - అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి మరల్చ�
Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (Delhi Deputy Chief Minister) మనీష్ సిసోడియా (Manish Sisodia)ను ఢిల్లీ కోర్టు సీబీఐ (CBI) కస్టడీకి ఇచ్చింది. ఆయన మార్చి 4 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ సీబీఐ అధికారులకే నచ్చలేదని, చాలా మంది సీబీఐ అధికారులు మనీశ్ అరెస్టుపై వ్యతిరేక భావనతో ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ ట్వ
ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సం
ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆదివారం విచారణకు పిలిచిన సిసోడియాను.. ఉదయం 11 గంటల నుంచి దా�
Kejriwal | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడం ద్వారా కేంద్రం.. డర్టీ పాలిటిక్స్ చేస్తున్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
పొలిటికల్ ఇంటెలిజెన్స్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను విచారించేందుకు సీబీఐకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం 2015లోనెలకొల్పిన ఫీడ్బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ) ద్వారా విప
Manish Sisodia | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ నెల 1న ఘోరమైన కారు ప్రమాదంలో
Gujarat | కూతురి కాలేజీ ఫీజు కట్టలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్లోని తాపీలో జరిగింది. గొద్ధా గ్రామానికి చెందిన బాకుల్ పటేల్ అనే వ్యక్తి ఈ నెల 15న క్రిమీ సంహారక మందు తాగి
Manish Sisodia | గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించనుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్ట�
MLC Kavitha | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో తన వివరణ కోరడానికి ఈనెల 11న ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారులతో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని