Manish Sisodia | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణకు వర్చువల్గా హాజరుకావాలనుకుంటే.. దరఖాస్తు దాఖలు చయాలని కోరింది.
ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిసోడియా జైలు నుంచి బయటికి రావడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇ
Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ (Delhi Liquor Policy) కేసులో అరెస్టయ్యి ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)ను ఇవాళ మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా క
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అరెస్టులు చేయటంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్రంగా స్పందించారు. ‘మీరు నన్ను జైల్లో బంధించి ఇబ్బందులు పెట్టొచ్చు. కానీ, నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు.
Manish Sisodia | Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi liquor case)లో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై విరుచుకుపడ్డారు. ‘సార్ నన్ను జైలులో పెట్టి ఇబ్బంది పెట్టవచ్చు. క�
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఉన్న తీహార్ జైలులో (Tihar jail) ఓ ఖైదీ వద్ద 23 సర్జికల్ బ్లేడ్లు (Surgical blades) లభించాయి. కరడుగట్టిన ఖైదీలు ఉండే జైల్లో సిసోడియాను ఉంచడంపై ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్�
Manish Sisodia | ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ వాదనను న్యాయస్థానం ఈ సందర్భంగా తోసిపుచ్చింది.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కంటే, రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టడం సులభమని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చురకలంటించారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ లింక్ను తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకూ తీసుకొస్తున్నారు. సీబీఐ, ఈడీ దూకుడు చూస్తే ఇది కేంద్రంలోని పెద్దలు వెను�
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021-22లో రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని తెచ్చింది. దీని ప్రకారం ఢిల్లీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రైవేటు దుకాణాలే ఆ పనిచేస్తా�