Manish Sisodia: లిక్కర్ పాలసీ కేసులో .. మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందుకు బెయిల్ నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ కోసం మనీశ్ సిసో�
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆప్ ఆరోపించింది. సిసోడియాను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా జూన్ 1 వరకు ఆయన కస్టడీని పొడిగించారు.
Viral video | దేశ రాజధాని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మనీశ్ సిసోడియా మెడపై ఓ ప
ప్రధాని మోదీ విద్యార్హతను ప్రస్తావిస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యంగ్యంగా రాసిన కవితను ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Minish Sisodia | సీబీఐ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 2 వరకు పొడిగించింది. అంతకు ముందు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై తీర్పును కోర�
Delhi excise policy case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో.. ఈడీ అధికారులు ఇవాళ ఉదయం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఆయనను హాజరుపర్చారు. కోర్టు ఆ�
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశ తప్పలేదు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియా బెయిల్ను తిరస్కరించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమ�
Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కష్టాలు తగ్గడం లేదు. మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్పై నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది.
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ మొదటిసారిగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును చార్జిషీట్లో చేర్చింది. ఈ కేసులో మంగళవారం స్పెషల్ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేసింది.
Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Excise Policy Case)లో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia ) జుడీషియల్ కస్టడీ (judicial custody)ని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) మరోసారి పొడిగించింది.
భారతదేశం ప్రగతిశీల పథంలో నడవాలంటే దేశానికి మెరుగైన విద్యార్హతలున్న ప్రధాని చాలా అవసరమని ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.
Modi Education: దేశ ప్రగతి కోసం చదువుకున్న ప్రధాని కావాలని ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. ఇవాళ ఆయన ఈ అంశంపై ప్రధాని మోదీ లేఖ కూడా రాశారు. దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని ఆయన తన లేఖలో �
Manish Sisodia | ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీని ప
Minish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Excise Policy Case)లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు (CBI Court) ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది.
Manish Sisodia | లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి (former Deputy Chief Minister ), ఆప్ (AAP) సీనియర్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు చుక్కెదురైంది. సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించ�