Arvind Kejriwal | నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జన్మదినం (Birthday). ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పుట్టినరోజు నాడు తన స్నేహితుడు మనీశ�
Manish Sisodia | మద్యం పాలసీ కేసు (Excise policy Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia )కు ఊరట లభించలేదు. ఈడీ (ED), సీబీఐ (CBI) విచారణ చేపడుతున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi excise policy)కి సంబంధించ�
Delhi Excise policy case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. తనకు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ క
మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ శుక్రవారం ప్రకటిం
Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia), ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ�
ప్రతి ఆటకు కొన్ని నిబంధనలుంటాయి. వాటిని పాటించేవాళ్లే ఆటలో పాల్గొనాలి. లేకపోతే ఆట రక్తికట్టదు. రూల్స్ పాటించకపోతే తొండాట అంటారు. ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ ప్రవర్తన అచ్చంగా తొండాటే అని చెప్పాలి.
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ను పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో.. కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనీష
చాలా రోజుల తర్వాత భర్తను కలుసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా భార్య సీమా సిసోడియా తన ఉద్వేగాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను తలుచుకొని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం నిర్మించిన ఓ పాఠశాల కొత్త భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కే�
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియాకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నెల 3న సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్�
అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీరా ఆమెను చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మనీశ్ సిసోడియాను శనివారం ఉదయం జైలు నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆయన సతీమణి ఆరోగ్యం విషమించడంతో కుటుంబీకులు ఆమెను దవాఖానకు తరలించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. శనివ�