Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia), ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ�
ప్రతి ఆటకు కొన్ని నిబంధనలుంటాయి. వాటిని పాటించేవాళ్లే ఆటలో పాల్గొనాలి. లేకపోతే ఆట రక్తికట్టదు. రూల్స్ పాటించకపోతే తొండాట అంటారు. ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ ప్రవర్తన అచ్చంగా తొండాటే అని చెప్పాలి.
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ను పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో.. కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనీష
చాలా రోజుల తర్వాత భర్తను కలుసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా భార్య సీమా సిసోడియా తన ఉద్వేగాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను తలుచుకొని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం నిర్మించిన ఓ పాఠశాల కొత్త భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కే�
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియాకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నెల 3న సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్�
అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీరా ఆమెను చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మనీశ్ సిసోడియాను శనివారం ఉదయం జైలు నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆయన సతీమణి ఆరోగ్యం విషమించడంతో కుటుంబీకులు ఆమెను దవాఖానకు తరలించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. శనివ�
Manish Sisodia: లిక్కర్ పాలసీ కేసులో .. మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందుకు బెయిల్ నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ కోసం మనీశ్ సిసో�
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆప్ ఆరోపించింది. సిసోడియాను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా జూన్ 1 వరకు ఆయన కస్టడీని పొడిగించారు.
Viral video | దేశ రాజధాని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మనీశ్ సిసోడియా మెడపై ఓ ప
ప్రధాని మోదీ విద్యార్హతను ప్రస్తావిస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యంగ్యంగా రాసిన కవితను ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.