ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసు వేస్తానంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు. తనపై, తన కుటుంబంపై ఆయన చేసిన ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి చెం�
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తెలిపారు. సిసోడియాపై తప్పుడు కేసు నమోదు చేశారని, మంత్రి సత్యేందర్ తర్వాత అరెస్టు కా�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని స్కూళ్లకు కరోనాపై మార్గదర్శకాలు జారీ చేస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యా మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థి, టీచర్కు కరోనా పాజిటివ్గ�
ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తిన కాషాయ పార్టీ హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ స్ధానంలో అనురాగ్ ఠాకూర్కు పాలనా పగ్గాలు అప్పగించనుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సి�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు బుధవారం దాడికి పాల్పడ్డారు. ఓ గేటును ధ్వంసం చేశారు. మరో గేటుపై కాషాయ రంగు చల్లారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అ�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడిని ఆప్ తీవ్రంగా ఖండించింది. అరవింద్ కేజ్రీవాల్ను హత్య చేసేందుకు కాషాయ పార్టీ కుట్ర పన్నిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ �
ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా తాము ఉపాధి రంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మనీష్ సిసోడియా స�
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కోవిడ్-19 ప్రభావం నుంచి ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ క్ర
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి అన్ని తరగతుల స్కూళ్లు తెరుచుకోనున్నాయ. 50 శాతం మించకుండా విద్యార్థులకు భౌతికంగా తరగతులు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు. అయిత
Power Crisis | దేశంలో పలురాష్ట్రాల్లో కరెంటు కొరత ఏర్పడింది. ఈ క్రమంలో బొగ్గు కొరత వల్లే ఇలా కరెంటు కష్టాలు తలెత్తాయని పేర్కొంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. యూపీలో విద్�