న్యూఢిల్లీ : కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధకు మద్యంతో ఊపునిచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. నూతన ఎక్సైజ్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న 12 నెలల్లో రూ 3000 కోట్ల అదనపు ఆదాయం ఆర్జిస్�
అక్రమ కేసులు పెట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆదేశం మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు.. న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప
న్యూఢిల్లీ: చీఫ్ సెక్రటరీపై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో 9 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయిత
న్యూఢిల్లీ : కరోనా వైరస్ అదుపులోకి రావడంతో దేశ రాజధానిలో స్కూళ్లను పునఃప్రారంభించే ముందు ఢిల్లీ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లితండ్రుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఢిల్లీ డిప్యూట�
న్యూఢిల్లీ: ఆరు అమరవీరుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దేశానికి సేవ చేస్తూ అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం అండగా ఉంటున్నదని డిప�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య రహస్య స్నేహం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన �
న్యూఢిల్లీ : వ్యాక్సిన్ నిల్వలపై ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ సిస్టం (ఈవిన్) డేటాను వెల్లడించవద్దని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరడం పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ స
న్యూఢిల్లీ : ఢిల్లీలో మూడు రోజుల తర్వాత 18 నుంచి 44 ఏండ్ల వయసు వారికి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. 18-44 వయసు వారికి మరిన్ని వ్యాక్సిన్ల సరఫరా అవ�
న్యూఢిల్లీ : రాష్ట్రాలు కోరుతున్న వ్యాక్సిన్ డోసుల్లో కోత పెట్టి విదేశాలకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు అమ్ముకుంటోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. మన దేశంలో ప్రజలు కరోనా మ