రెండు రోజుల్లో కూతురి ‘సారీ ఫంక్షన్'ను తనకున్న స్థోమతకు తగ్గట్లు చేద్దామని అనుకున్నది ఆ తల్లి. తెలిసిన వారి దగ్గరి నుంచి రూ.80వేలు అప్పు తెచ్చింది. బంధువులు, తోటి ఉపాధ్యాయులకు, స్నేహితులను ఆహ్వానించింది. �
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి ము న్సిపాలిటీలో పరిధిలోని సర్వే నంబర్-45లోగల ఒర్రెను పూడ్చేసి, రెండెకరాల దాకా కబ్జా చేసినా యంత్రాంగం ‘మూమూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. క్యాతన్పల్లి చెరువు �
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం మండల పరిషత్ పాఠశాల పోస్టర్ను కార్పొరేట్ స్థాయిలో రూపొందించి అందరిని ఆకట్టుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడు జీ సంతోష్కుమార్ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు విన�
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని గాంధారి ఖిల్లా వద్ద అటవీ ప్రాంతం మిడిచెరువు కట్టపై పులి దాడిలో చుక్కల దుప్పి మృతి చెందినట్లు తెలిసింది.
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఆఫాబాద్లో ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురిసింది. గుండి పెద్దవాగులోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన గునుగుంట్ల వీరమణికంఠ, ముండ్రు మల్లికార్జున్, కోటా సాంబశివరావులు పల్నాడు జిల్లాకు చెందిన గండవల్ల శ్రీరంగతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామానికి చెందిన ప�
‘అబ్బ.. అగ్గి కురుస్తున్నట్లుంది.. వశమైతలేదు..’ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇవే మాటలు. జిల్లాలో శుక్రవారం భానుడు గంట గంటకూ ఉగ్రరూపం దాల్చగా, ప్రజానీకం అల్లాడిపోయింది. ఉదయం లేచిన దగ్గరనుంచి సూర్యుడు నిప్పులు కక�
కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ మంచిర్యాల జిల్లాకు తలమానికంగా నిలుస్తుందని, గతంలో 330 పడకల సామర్థ్యమే ఉండేదని, ప్రస్తుతం 450 పడకల సామర్థ్యంతో మెడికల్ కళాశాల, హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని మాజీ ఎమ�
మంచిర్యాల జిల్లాలో ధాన్యం సేకరణలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. మిల్లర్లు తమ స్వలాభం కోసం కొనుగోళ్లకు సహకరించకపోవడంతో ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా లేదు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో దొంగ బంగారం క్రయవిక్రయాలు చేశారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఓ దొంగ చోరీ చేసిన సొత్తు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ జువెల్లరీ షాపులో విక్రయించినట్లు పోల
మంచిర్యాల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపాలు.. రైతన్నల పాలిట శాపాలుగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినోళ్లకే సెంటర్లు కేటాయించ�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత, రా్రష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ రచించిన ‘ఓటేద్దాం రండి’ అనే ఓటరు చైతన్య గీతం సీడీని శుక్రవారం తన కార్యాలయంల�
మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రకు టాటా ఏస్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఉదయం భీమారం శి�
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామపంచాయతీకి రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. కోటపల్లి మండలంలో రాజారం, కావరకొత్తపల్లి గ్రామాలకు రోడ్డు లేదు.
మంచిర్యాల జిల్లా కోల్బెల్ట్ నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ ఉద్యమ కారుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. శ్రీరాంపూర్ కాల నీ నుంచి 200 మంది కార్యకర్తలతో పెద్దపల్లికి తరలిన ఆయన, బీ�