మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఎండ దంచికొట్టింది. గరిష్ఠంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం ఏడింటికే భానుడు భగభగ మండగా, సాయంత్రం ఏడింటి దాకా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. అత్యవసర పరిస్థితులుంటే తప్
పార్టీకి అంకితమై ఎన్నో ఏండ్లుగా సేవలందిస్తున్న సీనియర్లకు గౌరవమివ్వడం లేదని మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండి ప్రభాకర్ యాదవ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు
మంచిర్యాల పట్టణంలో ప్రజలతో పాటు పోలీసులు, నాయకులు, అధికారులు అంతా కలిసి ఆనందంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సమీప గోదావరి నదికి వెళ్లి స్నానం చేశారు.
మగబిడ్డ కావాలని ఎదురు చూసిన ఓ మహిళకు మూడోసారీ ఆడ బిడ్డే పుట్టడంతో గ్రామ శివారులో పడేసింది. విషాదకరమైన ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్లో చోటుచేసుకున్నది. కేస్లాపూర్కు చెందిన గంగక్కకు ఇద�
మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల సబ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెం�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామానికి చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండగా, ఈ నెల 3న ‘నమస్తే తెలంగాణ’లో ‘అభిజిత్ను బతికించరూ..’ పేరిట కథనం ప్రచురించగా, దాతలు స
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామానికి చెందిన ఈర్ల సతీశ్-మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. సతీశ్ అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం �
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న తొలిమెట్టు, ఉన్నతి, లక్ష కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మానిటరింగ్ అధికారులైన ఎంఈవోలు, మండల నోడల్, క్లస్టర్ నోడల్ అధికారులదే కీలక పాత్ర అని మంచిర్యాల జిల్లా విద్య�
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్త తరహా కుట్రకు తెరలేపింది. ఎమ్మెల్యేలుగా గెలిచి వారం రోజులు కూడా దాటక ముందే జిల్లాలోని మున్సిపాలిటీలను ‘హస్త’గతం చేసుకునే దిశగా ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతు
మేకను దొంగిలించాడని ఆరోపిస్తూ దళితుడిని వాసానికి తలకిందులుగా వేలాడదీసి కట్టేసి కొట్టిన కేసులో నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
‘సంప్రదాయ పంటలకు స్వస్తి పలకాలి. పంట మార్పిడికి శ్రీకారం చుట్టాలి. అధిక దిగుబడి వచ్చే సాగు కావాలి. అన్నదాతల ఆదాయం పెరగాలి. ఎవుసం దండుగ కాదు.. పండుగలా ఉందనే రోజులు రావాలి.
‘మాకు సెంటు భూమి లేదు. అత్తామామలిచ్చిన గుడిసెల్నే ఉంటున్నం. గిప్పుడు సీఎం కేసీఆర్ సార్ 75 గజాల భూమికి పట్టా ఇచ్చిన్రు. ఆయన చేతుల మీదుగా తీసుకుంటుంటే మస్తు సంబురమనిపించింది. దిక్కూమొక్కులేని మాకు భూమిచ్�
ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన పాలిసెట్ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఎంపీసీ, ఎంబైపీసీ విభాగాల్లో అత్యుత్తమ ర్యాంక్లు సాధించారు.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండు ఐటీ కంపెనీలు.. ప్రపంచస్థాయి సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులను సక్సెల్ఫుల్గా నిర్వహిస్తూ ఔరా అనిపిస్తున్నాయి.