మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలు మంత్రివర్గంలో చోటు కోసం పట్టు బిగిస్తున్నారు. హైదరాబాద్లోని హైదర్గూడలో బుధవారం ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్ర కాంగ్రె�
BRS | రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ రేవల్లి మహేష్ అన్నార�
మంచిర్యాల జిల్లాలోని కడెం ప్రధాన కాలువపై నిర్మించిన పలు వంతెనలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. కడెం జలాశయం ప్రధాన కాలువకు ఇరువైపులా రహదారి నిర్మించారు. మధ్యలో వాగుల
మంచిర్యాల ప్రజలపై ఎమ్మెల్యే ప్రేంసాగర్రావుకు పగ, ద్వేషం, ఈర్ష్య ఎందుకో అర్థం కావడం లేదని, ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని పనులు చేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ఆ�
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపా
ప్రజలకు కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కూరగాయల మారెట్ను వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
Ration Cards | రేషన్ కార్డులో తన పేరు తొలగించగా, తిరిగి నమోదు చేయించుకునేందుకు వచ్చిన ఓ వృద్ధుడు ఎంపీడీవో కార్యాలయం ఎదుటే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో ఓ మహిళ దారుణ హత్యకు (Murder) గురైంది. మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరుకు చెందిన మోటం సమ్మక్క అనే మహిళ.. భర్త కొన్ని రోజుల క్రిత మరణించాడు.
మంచిర్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎంసీసీ క్వారీ రోడ్డులో ఉన్న శివశక్తి బేలింగ్ యూనిట్ ప్లాస్టిక్ గోదాంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగ�
మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్-నాగమ్మ దంపతుల రెండోకూతురు లక్ష్మీప్రసన్న(19) బీకాం సెకండియర్
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయకపోవడంపై బుధ�
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, అర్జీలను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.