శ్రీరాంపూర్, అక్టోబర్ 6: సీఎం నిర్ణయం మేరకు కార్మికులకు లాభాల వాటా ఈ నెలలోనే ఇవ్వాలని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షు�
అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలుశాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిహరితహారం అద్భుత కార్యక్రమమంటూ ఎమ్మెల్సీ పురాణం ప్
యైటింక్లయిన్ కాలనీ / శ్రీరాంపూర్ /మందమర్రి రూరల్, అక్టోబర్ 4 : సింగరేణి సంస్థ సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత�
ఇల్లెందు, అక్టోబర్ 3 : ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే వ్యక్తిగత రక్షణ ముఖ్యమని జీఎం సేఫ్టీ గురువయ్య అన్నారు. సింగరేణి ఇల్లెందు క్లబ్లో ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహిం
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 2: జాతిపిత, మహాత్మా మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీ 152వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్టేషన్రోడ్లో ఉన్న గాంధీపార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే న
ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ భారతి హోళికేరి మంచిర్యాలటౌన్ : ఆడబిడ్డల ఆనందమే ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మహిళకు బతుకమ్మ చీరను అందజేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు,
కొద్ది రోజులుగా పశువులపై దాడులుతాజాగా ఒడ్డుగూడెంలో మేకల కాపరిపై పంజాతీవ్ర గ్రాయాలతో మంచిర్యాల దవాఖానలో చేరిన శంకర్పులి పాదముద్రలను గుర్తించిన సిబ్బందిమహారాష్ట్ర నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న అధి
రూ.9 లక్షల 21 వేల విలువ గల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం గర్మిళ్ల : ఐదు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి వెంకయ్య అలియాస్ వెంకన్న అనే అంతర్ రాఫ్ట్ర దొంగను మంచిర్యాల జిల్లా కేం�
యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లుగతంలో ఎన్నడూ లేనంతగా మార్కెట్లను ముంచెత్తిన వడ్లుప్రతి గింజనూ కొని మద్దతు ధర కల్పించిన రాష్ట్ర సర్కారుచెల్లింపుల్లో పారదర్శకత l37,153 మంది రైతులకు మేలుయాసంగి �
వేమనపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్ పరిధి వేమనపల్లి పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడం గ్రామానికి చెందిన మేకల కాపరి ఎనుముల శంకర్పై గురువారం పెద్దపులి దాడి చేసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రక�
లక్షెట్టిపేట రూరల్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన నూటెంకి రవీంద్ర రాసిన ‘అతడే అలిగిన్నాడు’ గుండెను తాకే కవిత అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రవీంద్రను అభినందిస్తూ ప�
రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా ఆర్కేపీ సీహెచ్పీ నుంచి బొగ్గు రవాణాను మెరుగు పరిచేందుకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ( నలుగురు జీఎంలు) సభ్యుల బృందం గురువారం సీహెచ్పీని సందర్శిం
హాజీపూర్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ప్యాకేజీ కింద రూ. 13 కోట్లను చేసినందుకుగాను సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు గురువారం క్షీరాభిషేకం చేశారు. �