జోడెఘాట్లో అన్ని ఏర్పాట్లు చేయాలితాగునీరు, భోజన వసతి కల్పించాలిరోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలిహట్టి నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తాంకొవిడ్ నేపథ్యంలో దర్బార్ రద్దుఅధికారులతో సమీక్షలో కల�
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ
దండేపల్లి, అక్టోబర్ 10 : మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని రెబ్బెన్పెల్లిలో రూ.5లక్షలతో నిర్మిం�
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 10: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే దివాకర్రావు మంచిర్యాల పట్టణంలోని వికాస్నగర్లో శ్రీదుర్గా భవానీ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు మున్సిపల్ చైర
డ్వాక్రా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు దండేపల్లి : మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని ర�
ఉమ్మడి జిల్లాలో నలుగురి దుర్మరణంమరొకరికి తీవ్ర గాయాలువేర్వేరు చోట్ల ఎద్దు, మూడు గొర్లు మృత్యువాతబజార్హత్నూర్/తాంసి/భీంపూర్/జైనూర్/భీమారం, అక్టోబర్9;పిడుగు.. నలుగురిని బలితీసుకుంది. వేర్వేరు చోట్ల �
మణుగూరు రూరల్, అక్టోబర్ 9: టీబీజీకేఎస్పై జాతీయ సంఘాలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్రావు అన్నారు. కేసీహెచ్పీలో శనివారం జరిగిన పిట్ సమ
హాజీపూర్ : మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ రావ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ తన అనుచరులతో కలిసి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈ సందర�
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలక మైందని, ఓటుతో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా పొందడంతో పాటు ప్రజలు ప్రశాం�
ప్రభుత్వ దవాఖానలో రూ.80 లక్షలతోఏర్పాటునిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంమంత్రి కేటీఆర్ చొరవతో అందుబాటులోకి సేవలుగురువారం ప్రారంభించిన కలెక్టర్ భారతీ హోళికేరిమంచిర్యాల, అక్టోబర్ 7, నమస్తే తెలంగా
జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి మంచిర్యాల ఏసీసీ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రజల సౌకర్యార్ధం ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. రూ. 80 లక్షలతో ఎ
ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మఊరూరా ఆడిపాడిన ఆడబిడ్డలుకరోనా నేపథ్యంలో మాస్కులు ధరించిన మహిళలుదండేపల్లి, అక్టోబర్6: ‘ఉమ్మడి జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. మహిళలు తంగేడు, గునుగు, బ�