మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 29: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేశ్నేతకాని అన్నారు. రూ. 10 లక్షల పట్టణ ప్రగతి నిధులతో మంచిర్యా�
జిల్లా స్థితి గతులు తెలుసుకునేందుకే పర్యటననీతి ఆయోగ్ కమిటీ సభ్యుడు అనురాగ్కెరమెరి, సెప్టెంబర్ 29: అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకె�
మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్పలు గ్రామాల్లో అవగాహన సమావేశాలులక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 27 : వచ్చే యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వే సుకోవాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికార�
దండేపల్లి, సెప్టెంబర్ 27 : 18 ఏండ్లు నిండి న ప్రతి ఒక్కరూ కరోనా నివారణ వ్యా క్సిన్ తీసుకోవాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. దండేపల్లి మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం పర�
మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ మందమర్రి రూరల్ : స్వరాష్ట్ర సాధన కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి మరువలేనిదని జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతిని పురస్కరించుకుని
దండేపల్లి : 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు.దండేపల్లి మండలంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం పర
ప్రభుత్వ దవాఖానలో అన్నీ పరీక్షలు చేయాలివైద్యాధికారులు, సిబ్బందితో కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర శేఖర్ గేడం బెజ్జూర్, సెప్టెంబర్ 25 : ప్రసవమైన తర్వాత తల్లికి, శిశువుకు నిర్వహించాల్సిన అన�
మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్ 25 : స్వాత్రంత్య్రోద్యమ కారుల పోరాట ఫలితంగా దేశానికి స్వేచ్ఛ, స్వాత్రంత్య్రం సిద్ధించిందని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇండియా – 75వ వ
పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు హాజీపూర్, సెప్టెంబర్ 24 : వచ్చే యాసంగిలో రైతులు వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని కృషి విజ్ఞాన కేంద్రం �