మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర సమితి మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా పల్లపు తిరుపతి నియామకమయ్యారు. గురువారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ సమావేశాన్ని నిర్వహించి
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ బొగ్గుగనిలో గురువారం 87 మంది కార్మిక పిల్లలకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంలో జీఎం సురేశ్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే. సురేందర్రెడ్డ�
దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రంగంపెల్లి సమీపంలో గురువారం సాయంత్రం పిడుగు పడటంతో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వెంకటాపూర్కు చెందిన బోడకుంటి �
భీమారం : మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లి గ్రామంలో మంగళవారం ఓ యువతి అనుమానాస్పదంగా వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు , స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. �
అప్రమత్తతే మందు అంటున్న వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు ఇంటింటికీ వెళ్తున్న వైద్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నియత్రణకు చర్యలు మంచిర్యాల, స�
70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం త్వరలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సింగరేణిలో 93.2 శాతం మందికి వ్యాక్సినేషన్ డైరెక్టర్ (పా) బలరాం కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 20: సింగ
ప్రజలకు త్వరగా వినియోగంలోకి తేవాలి మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి జిల్లా దవాఖానలో పనుల పరిశీలన మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్ 20 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేస్తున్న ఆక్స
చెన్నూర్ : ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా పలువురికి మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ చెన్నూర్లో సోమవారం పంపిణీ చేశారు. చెన్నూర్ పట్టణానికి చెందిన జి. సునీతకు రూ. 60,000, చెన్న
అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ లక్షెట్టిపేట రూరల్ : కొవిడ్ -19 నివారణలో భాగం లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్న�
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిటౌన్ : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. పట్టణంలోని పోచమ్మ చెరువులో శనివారం చేప పిల్లలను విడుదల చే�
మంచిర్యాలటౌన్ : మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది పుష్కరఘాట్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే దివాకర్రావు శనివారం పరిశీలించారు. ఆదివారం నిర్వహించే గణేశ్ నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదిలో