భూ గర్భం నుంచి ఉబికి వస్తున్న వేడినీళ్లతో విద్యుదుత్పత్తి మణుగూరు ఏరియా పగిడేరులో జియో థర్మల్ కేంద్రం ఆరు నెలల్లో పూర్తికి కసరత్తు 20 కిలోవాట్ల ఉత్పాదనే లక్ష్యం ఇటీవలే సీఎండీ సమీక్ష.. దిశానిర్దేశం శ్రీ�
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 24 : మంచిర్యాలకు చెందిన సఖీ కేంద్రం సిబ్బంది ఆరు రోజుల పసికందు ప్రాణాలు కాపాడారు. వివరాలకు వెళ్తే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోం చ తాలుకా బెజ్జూరుపల్లికి చెందిన సోన�
షాపింగ్మాల్ను ప్రారంభించిన సినీనటి కీర్తి సురేశ్ భీమ్లా నాయక్ పాటతో అలరించిన మొగిలయ్య మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 24 : మంచిర్యాల బస్టాండ్ ఎదురుగా రామ రాజేశ్వరి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సీఎం�
సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన సినీనటి కీర్తి సురేశ్ భీమ్లా నాయక్ పాటతో అలరించిన మొగిలయ్య వ్యాఖ్యాతగా ఆకట్టుకున్న శివజ్యోతి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్
కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారి ప్రత్యేక చొరవతో పసి ప్రాణం కాపాడిన సఖి సిబ్బంది మంచిర్యాల అర్బన్ : నాలుగు రోజుల పసికందు… శ్వాస సరిగ్గా ఆడటం లేదు. ఫిట్స్ వచ్చింది.. వైద్యం కోసం వచ్చారు. చేతిలో డబ్బు లేద�
మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ రామకృష్ణాపూర్ : అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగానే అధిక బొగ్గు రవాణా సాధ్యమైందని అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ సీహెచ్పీని సందర్శించి భూగర్భ బంకర్లను, బ�
మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ రామకృష్ణాపూర్ : అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగానే అధిక బొగ్గు రవాణా సాధ్యమైందని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ సీహె�
గర్మిళ్ల : తన భర్తను తనకు అప్పగించాలంటూ అత్తగారింటి ఎదుట ఓ మహిళ న్యాయ పోరాటం చేస్తున్న ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..సూర్యపేటకు చెందిన రుబీనా, మంచిర్యాలకు చ�
ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు నేటి నుంచి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సదస్సులు క్లస్టర్ల వారీగా అవగాహన కల్పించనున్న అధికారులు నూనె గింజలు, పప్పు పంటలకే ప్రాధాన్యం వచ్చే యాసంగి నుంచి సాగుకు చర్యలు దొడ�
సింగరేణి కార్మికులకు ఫస్ట్ ఎయిడ్పై శిక్షణ పెద్దపల్లి జిల్లా ఆర్జీ2 ఏరియాలో తర్ఫీదు మొదటి బ్యాచ్లో 82 మందికి ట్రైనింగ్ పూర్తి కార్మికుల్లో పెరిగిన మానసిక ధైర్యం ఈ నెల 21న మొదలైన సెకండ్ బ్యాచ్ ప్రమాద
మణుగూరు ఏరియా పగిడేరు గ్రామంలో ప్రయోగాత్మక ప్రాజెక్టు సీఎండీ శ్రీధర్ కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 23: బొగ్గు ఉత్పత్తితో పాటు ఇప్పటికే థర్మల్, సోలా ర్ విద్యుత్ రంగాల్లోకి అడుగు పెట్టిన సింగరేణి స�
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి వ్యాక్సినేషన్ కేంద్రాల పరిశీలన చెన్నూర్, సెప్టెంబర్ 23: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. చెన్�