ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ వాహనం ద్వారా పరీక్షలు ఎదులాపురం,.జనవరి 25 : జిల్లాలో టీబీ కేసులను గుర్తించడానికి ప్రభుత్వం ఏసీఎఫ్ (యాక్టివ్ కేస్ ఫైండింగ్) వాహనంతో జిల్లా వ్యాప్తంగా 50 కేసులను గ�
టీబీజీకేఎస్ సహా ఏకమైన జాతీయ సంఘాలుడిసెంబర్ 9నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సుముఖతబీజేపీ ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం ఆగదని కార్మిక సంఘాల స్పష్టీకరణగోదావరిఖని, నవంబర్ 29: కేంద్రంపై సింగరేణి కార్మిక ల�
హాస్పిటల్స్లో రోజు రోజుకూ పెరుగుతున్న సంఖ్యఈ ఏడాదిలో 5,786 నమోదుఇంటి వద్ద 14 మాత్రమేకుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)/ అంబేద్కర్ చౌక్ : రాష్ట్ర సర్కారు చేపడుతున్న కార్యక్రమాలకు తోడు వైద్య సి
మంచిర్యాల అర్బన్, నవంబర్ 25 : జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చుతున్నారు. ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ. 1960 చెల్లిస్తుండగా, సా�
మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిన ఐదుగురు మంచిర్యాలలో కాంగ్రెస్కు షాక్ మంచిర్యాలటౌన్, నవంబర్ 25 : మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్
రాళ్లు రప్పలున్న భూములను సాగులోకి తెచ్చిన గిరి బిడ్డచెరువుల మట్టిని తరలించి అనుకూలంగా మార్చిన ఆదివాసులురెండు నెలల పాటు కష్టపడ్డ 255 మంది గ్రామస్తులుప్రస్తుతం 1260 ఎకరాల్లో పంటలుసేంద్రియ సాగుతో అధిక దిగుబ�
తొమ్మిది మంది ముఠా సభ్యుల అరెస్టువివరాలు వెల్లడించిన సీపీ చంద్రశేఖర్రెడ్డిబెల్లంపల్లిరూరల్, నవంబర్ 19: మావోయిస్టుల పేరుతో ప్ర ముఖులను బెదిరిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న తొమ్మి ది మంది ముఠా సభ్�
మంచిర్యాల జిల్లాలో 64,749 హెక్టార్లలో వరి సాగు లక్షా 76 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా లక్షా 76 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 250 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు అందుబాటులో 11 లక్షల గోనె సంచులు పూర్తయిన మిల్ ట
మంచిర్యాల పట్టణ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సకల సౌకర్యాలతో సమీకృత మార్కెట్ నిర్మిస్తుండగా, ఈ నెల 8న మంత్రి అల్లోల, ఎంపీ వెంకటేశ
1,25,705 ఎకరాల్లో సాగు అంచనా శనగ, జొన్న పంటలు అధికం 26 వేల టన్నుల ఎరువులు అవసరం పుష్కలంగా నీరు ఆదిలాబాద్, నవంబర్ 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లా రైతులు యాసంగి సాగుకు సమాయత్తమవుతుండగా, వ్యవసాయ శా�
ఎస్సార్పీ 3గని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డైరెక్టర్ బలరాం, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, డీజీఎంఎస్ అధికారులు నష్టపరిహారం కోసం కార్మిక సంఘాలతో పోరాడుతాం ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీ
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలుపల్లెల్లో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలుఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల్లో సాగుఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఉట్నూర్ రూరల్, నవంబర�
57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ అక్టోబర్ 31తో ముగిసిన గడువు త్వరలో అర్హుల గుర్తింపు ఇప్పటికే 3,37,649 మంది లబ్ధిదారులు ఎన్నికల హామీ నెరవేర్చేందుకు కసరత్తు అర్హులందరికీ పింఛన్ : డీఆర్డీవో శేషాద్రి మంచిర్యాల,