భూ సమస్యల పరిష్కారానికి వేదికతహసీల్ కార్యాలయాల్లోనే పూర్తి సేవలురిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్.. అన్నీ ఒకేచోటస్లాట్ బుక్ చేసుకున్న మరునాడే ప్రక్రియ పూర్తిగంటల వ్యవధిలోనే చేతికి పత్రాలుఆఫీ
రామగుండం ఇన్చార్జి కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి జైనూర్ పోలీసు స్టేషన్ తనిఖీ జైనూర్, అక్టోబర్ 24: గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రామగుండం ఇన్చార్జి కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆ�
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు లక్షెట్టిపేట రూరల్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. గురువారం
విధి నిర్వహణలోప్రాణాలర్పిస్తున్న పోలీసులు ఉమ్మడి జిల్లాలో 55 మంది.. త్యాగాలకు గుర్తుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భవనాలు నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం మంచిర్యాల, నమస్తే తెలంగాణ/ గర్మిళ్ల/ ఎదులాపురం,
బెల్లంపల్లి టౌన్ : తలసేమియాతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్
రూ. కోటి 61 లక్షలను వసూలు చేసిన ముగ్గురు ఘరానా మోసగాళ్ల అరెస్టు గర్మిళ్ల : సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ చేయిస్తామని, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోటి 61 లక్షలను వసూలు చేసి మోసం చేసిన ము�
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : ఆర్థిక ఇబ్బందులతో కార్పొరేట్ వైద్యం పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా పనిచేస్తుందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. కోటపల్లి మండలం పా�
చెన్నూర్/బెల్లంపల్లిరూరల్/తాండూర్/సీసీసీ నస్పూర్/మందమర్రి/కన్నెపల్లి/కాగజ్నగర్టౌన్/ ఆసిఫాబాద్/దహెగాం : తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలకు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉద�
అటవీ, రెవెన్యూ, సింగరేణి ఉమ్మడి సర్వేలురికార్డులను తనిఖీ చేస్తున్న ఉన్నతాధికారులువచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తి చేసేలా చర్యలుతాండూర్, అక్టోబర్ 16 : బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓపెన్�
కరోనాతో యుద్ధం చేసి విజయం సాధించాం 20 విద్యుత్ పరిశ్రమలకు సరిపడా బొగ్గు సరఫరా చేస్తున్నాం.. మూడేళ్లలో 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్కు ప్రణాళికలు సింగరేణి సీఎండీ శ్రీధర్ కార్మికులకు లేఖల ద్వారా దసరా, దీ
రూ.2 కోట్లతో సకల సౌకర్యాలు నిర్వాసితులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి ఉపాధి కోసం సైతం ప్రణాళికలు ప్రారంభానికి సిద్ధమైన అబ్బాపూర్ ఆర్అండ్ఆర్ కాలనీ తాండూర్, అక్టోబర్ 13 ;ఓపెన్కాస్టుల్లో భూముల
కాసిపేట, అక్టోబర్ 13 : సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకొని కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇప్పేంచేందుకు కృషి చేస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స