బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, అవసరమైన మౌలిక సదుపాయ�
‘మన ఊరు ..మన బడి ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మరోసారి ప్రభుత్వానికి సూచ�
రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ సర్కారు చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ ప్రశ్నార్థకమైంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా? లేక ఆపేస్తారా? అన్నది ఇప్పటికీ తేలడం లేదు. దీనిపై ఏదో ఒకటి తేల్చ
అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను కల్పించే పనులపై జిల్లా ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకుగాను చేసిన అంచనాలు, ఎంబీ రికార్డులకు పొంతన లే�
విద్యా వ్యవస్థలో సమస్యలు పేరుకుపోయాయి. పాలకుల నిర్లక్ష్య వైఖరి పేద, మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు శాపంగా మారింది. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్య పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం, దుస్తుల కొరత, తాగునీటి ఇబ్�
ప్రభుత్వం ధర్మపురి ఆల య అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైన రాష్ర్టాన్ని గాడి�
విద్యతోనే జీవితానికి వెలుగు వస్తుందని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
కళతప్పిన బడులకు సరికొత్తరూపు తీసుకొస్తున్నది. వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మంచి విద్యనందిస్తున్నది. డిజిటల్ విద్యతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యవంతమైన జీవితానికి బడిని కేంద్రంగా చేసి �
బీఆర్ఎస్ సర్కార్లోనే విద్యారంగం బలోపేమైందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ విద్యావిధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గురువారం ఆయన మండలంలోని ఖమ్మంపాడులో పర్యటిం�
పత్తిపాక సరారు బడి కార్పొరేట్కు దీటుగా సరికొత్త హంగులతో మెరిసిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కింద ఇక్కడి ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధునీకరణకు రూ.90లక్షలు మంజూరు చేసి రూపురేఖలను మ
సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేదీ లేదని, ఈ వృత్తి ఎంతో గొప్పదని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ కలెక్టరేట్లోని డీ
సర్కారు బడులకు మహర్దశ పట్టింది. ‘మన ఊరు.. మన బడి’ కింద రూ.వందలాది కోట్లు వెచ్చించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్న సర్కారు, మరో వైపు సాంకేతిక సొబగులు సమకూర్చుతోంది. ప్రతి స్కూళ్లో విద్యార్థులకు డి�
‘మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాం. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. వర్షాలపై జిల్లా యంత్రాంగాన్ని మ�
నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీఆర్సీ భవనంలో నిర్వహించిన జడ్పీ �