గ్రామాల ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు తాండూరు, మే 19: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్�
కార్పొరేట్కు దీటుగా సర్కార్ విద్య స్కూళ్లకు కొత్త రూపురేఖలు విద్యావ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట షాద్నగర్రూరల్, మే19 : సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం మరింత పురోగతి చెందుతుందని సర్కార్ విద్యావ్యవ�
వెల్గటూరు (ధర్మపురి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలువనున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా వ�
స్కూళ్ల పునఃప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయం జిల్లాలో తుది దశకు చేరిన అంచనాల తయారీ వేగంగా మన ఊరు-మన బడి తొలి విడుత అభివృద్ధి పనులు 96 స్కూళ్లకు రూ.19.15 కోట్లతో పాలనాపరమైన అనుమతులు పలు పాఠశాలల్లో ఇప్
అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట టౌన్, మే 13: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వ
హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి ఎన్నారైల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. వరంగల్లో జరిగిన సాఫ్ట్పత్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎన్నారై రవిచందర
నాగర్కర్నూల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ‘మన ఊరు – మన బడి’ పథకం కింద రూ.7,300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా మేడిపూర్లో మన ఊరు
రాష్ట్రంలో 30 వేల విద్యాసంస్థలకు టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు కల్పించాలని మన ఊరు -మన బడి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన ఆశ్రమ ప
‘మన ఊరు-మన బడి’తో అద్భుతంగా మారుతున్న పాఠశాలలు తొలి విడుతలో 464 స్కూళ్లకుగాను 124 బడుల్లో పనులు షురూ ఇప్పటివరకు రూ.57.30 కోట్లతో 1026 పనులకు సంబంధించి అంచనాలుపూర్తి విద్యాసంవత్సరం ప్రారంభంలోగా మొదటి విడుత స్కూళ్�
‘మన ఊరు-మన బడి’తో అద్భుతంగా మారుతున్న పాఠశాలలు తొలి విడుతలో 464 స్కూళ్లకుగాను 124 స్కూళ్లలో పనులు షురూ ఇప్పటివరకు రూ.57.30 కోట్లతో 1026 పనులకు సంబంధించి అంచనాలు పూర్తి 197 స్కూళ్లకు పరిపాలన అనుమతులు మంజూరు పైలట్ ప్�
‘మన ఊరు-మన బడి’తో సర్కారు స్కూళ్లకు మహర్దశ భవిష్యత్లో ప్రభుత్వ బడుల్లో సీట్ల కోసం పోటీ సీఎం కేసీఆర్ తలుచుకుంటే అసాధ్యమనేది లేదు కొండూరు పాఠశాల అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తా రాష్ట్ర పంచాయతీరాజ్ శ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థుల బంగారు భవిష్యత్తే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక�
నిర్మల్, ఏప్రిల్ 6 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మన ఊరు – మన బ�
విద్యార్థులకు చదువు భారం కావొద్దు..వారి భవిష్యత్తుకు ఆధారంగా నిలువాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పేద విద్యార్ధులకు ఆంగ్ల బోధనతో పాటు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళి�
జన్మభూమికి సేవచేసి తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు తమ పేర్లు సార్థకం చేసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలం�