Minister Koppula Eshwar | కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో ‘మన ఊరు - మనబడి’లో భాగంగా రూ.52.67లక్షల నిర్మి
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పరిధిలోని ఆర్టిజన్ కాలనీ ప్రాథమిక పాఠశాల సరికొత్తగా మారింది. సకల వసతులు, ఆధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్కూల్ను తలపిస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు పెద్ద సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయని, ఇంతటి కష్టకాలంలోనూ తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. 2014 నుంచ
ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు విద్య, వైద్యం అందించడం రాజ్యాంగ విధి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా దేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం�
చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
చదువే అన్నింటికి మూలమని, విద్యతోనే ప్రతిఒక్కరికీ సమాజంలో గౌరవం లభిస్తుందని అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.
‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న 700 ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజ�
రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు - మన బడి మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
Mana ooru-Mana Badi | ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి - మన బస్తీ మన బడి’లో తీర్చిదిద్దిన బడుల ప్రారంభోత్సవ ముహుర్తాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 30న
‘మన ఊరు-మ న బడి’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్ అందిచేందుకు పనులు మొదలయ్యాయి.
విద్యారంగంలో సమూల మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు.