Mana ooru-Mana Badi | ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి - మన బస్తీ మన బడి’లో తీర్చిదిద్దిన బడుల ప్రారంభోత్సవ ముహుర్తాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 30న
‘మన ఊరు-మ న బడి’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్ అందిచేందుకు పనులు మొదలయ్యాయి.
విద్యారంగంలో సమూల మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు.
సర్కార్ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో మొదటి విడత పనులను వేగవంతం చేయాలని జిల్లాల కలెక్టర్లను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించ�
ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ పట్టింది. పేద విద్యార్థులు చదువుకునే సరస్వతీ నిలయాల్లో సకల సదుపాయాల కల్పనకు సర్కార్ చర్యలు తీసుకున్నది. ఇందుకోసం ‘మనఊరు-మన బడి’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది.
‘ఖాళీ జాగా ఉంటే రూ.3 లక్షలతో ఇల్లు కట్టిస్తమని చెప్పినం.. రానున్న 15 రోజుల్లో ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇండ్లు కూడా మంజూరు చేస్తాం..’ అని పాలమూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రంగులతో కళకళలాడుతున్న ఈ భవనం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో ఉన్న ప్రైమరీ పాఠశాల. మనఊరు-మనబడి కార్యక్రమం కింద ప్రభుత్వం ఈ పాఠశాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నది.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని రాజ్యసభ సభ్�
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులు వేగవంతం చేయాలని, మోడల్ స్కూల్ పనులు వారంలోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ‘మన ఊరు-మన బడి’ పనులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష పరిగి, సెప్టెంబర్ 1: మన ఊరు-మన బడి కార్యక్రమంలో మంజూరైన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ జిల్
మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల స్వరూపాన్ని సమూలంగా మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం త్వరలో 3.41 లక్షల డ్యూయల్ డెస్క్(బల్ల)లు అందజేయనున్నది.
జహీరాబాద్, జూలై 20: నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, అధికారులు ప్రతి రోజూ పర్యవేక్షించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. బుధవారం ఆయన జహీర