జనగామ : గతంలో ఎన్నడూ లేని విధంగా మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వైద్య శాలలను బాగు చేసే పనిని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రీడ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య బోధిస్తుండటంతో ఈ విద్యా సంవత్సరంలో నూతన ప్రవేశాలు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుండటంలో గవర్నమెంట్ స్కూళ్లకు విద్యార్థులు క్యూ కడు�
ఆ పాఠశాలలో విద్యాపరిమళాలు వికసిస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలు స్వాగతం పలుకుతున్నాయి. దాతల చేయూతతో విద్యాభివృద్ధికి బీజం పడింది. ఈ బడిలో విద్యనభ్యసించిన ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించా�
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ని విజయవంతం చేయాలని, మౌలిక సదుపాయాలను ప్రతి పాఠశాలకు కల్పిస్తామని మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధవారం రామాయంపేట మండలంలోని సుతారిపల్లి ప్రభ�
హైదరాబాద్ : నూతన విద్యా విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో ఏర్ప�
సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ని అమలు చేయనున్నది. విద్యార్థులు నాణ్యమైన ఆంగ్ల విద్య అందుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంత
సంగారెడ్డి : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం రూ.2 లక్షల చెక్కును సంగారెడ్డి కలెక్టర్ హన్మ�
దేశం గర్వించదగ్గ బృహత్తర కార్యక్రమం మన ఊరు-మన బడి, మన బస్తీ కార్యక్రమమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రంగారెడ్డిజిల్లాలోని మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని దీన్దయా�
అరవై ఏండ్లకుపైగా చరిత్ర కలిగిన విద్యాలయం.. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అటు ఆటలు, వైజ్ఞానిక పోటీలతోపాటు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలతో విశేష గుర్తింపును సాధించి పలువుర�
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బిలోలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆదర్శంగా నిలుస్తున్నది. 2019 వరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ రావడంతో బడిని బతికించి తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామస్తు�
ప్రతి పాఠశాలకు ఇక నిరంతరం నీటి సరఫరా సంప్లు నిర్మించి పంపు సెట్ల ఏర్పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లకు పైప్లైన్ల లింక్ ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ర్యాంపులు, రెయిలింగ్ పాఠశాల చుట్టూ 1.5 మీటర్ల ఎత్తుతో ప్రహ
సర్కారు బడులను బలోపేతం చేసేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ �
ఆదర్శంగా నిలుస్తున్న కారేపల్లి మండలం పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య మోడల్ స్కూల్, కస్తూర్బా, ఐటీడీఏ వసతి గృహాల్లో మౌలిక వసతులు ‘మన ఊరు- మన బడి’కి 24 స్కూళ్ల ఎంపిక వచ్చే విద్యాసంవత్సరం నుంచ
వరంగల్, ఫిబ్రవరి 25 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలలో ‘మన ఊరు మన