మండలంలోని కొమ్ములవంచ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో దాతల సహకారంతో జాతీయ నాయకుల చిత్రాలను వేసి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రహరీపై వేసిన రైలు చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. విద్యార్థులకు తాగునీటి�
అది ఓ కుగ్రామం. 400 లోపు జనాభా ఉంటుంది. అక్కడ గిరిజన జనాభే అత్యధికం. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆ పాఠశాలకు వెళ్తే ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలుకుతుంది. పాఠశాలలో గోడలే పాఠాలు చెబుతాయి. పాఠశాల ప్రహరీ నుంచి తరగతి �
ప్రభుత్వ బడుల రూపురేఖలు మారబోతున్నాయి. త్వరలోనే కొత్త వెలుగులు సంతరించుకోబోతున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం ‘మన ఊరు - మన బడి’, ‘మన బస్తీ - మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింద
సీఎం కేసీఆర్ దార్శనికతతో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని, దానిలో భాగంగానే మన ఊరు/బస్తీ-మన బడి రూపొందించారని, ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు �
దమ్మపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంతోమంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పింది. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేసింది. 1951లో పూరి గుడిసెలో తరగతి గదికి పునాది పడింది. సమ
కరోనా మహమ్మారి అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. అందులో భాగంగానే గ్రామాల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. కరోనా సమ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమానికి తాను సొంతంగా రూ.50 లక్షల సాయాన్ని అందిస్తానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రకటించారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి18 : జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో మన ఊరు-మన బడి,మన బస్తీ కార
నాగర్కర్నూల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ‘మన ఊరు- మన బడి’ �
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మనబడి’ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్�
Minister KTR | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్త�
అందుకు రూ. 300 కోట్లు ఖర్చు ఒక్కో బడికి 2 స్మార్ట్ క్లాస్రూంలు మొత్తం 6 వేల స్మార్ట్ క్లాస్రూంలు ‘మన ఊరు- మన బడి’లో అమలు హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్య స్వరూపాన్ని సమూలంగా మార్చేందుకు రాష
Minister Harish Rao | ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం అది విప్లవాత్మక చర్యగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు.
టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మన ఊరు- మన బడి అద్భుతమైన కార్యక్రమని, దీని ద్వారా విద్యారంగానికి మహర్దశ పట్టనున్నదని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి �