కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో సంస్థ పెగాసస్ స్పైవేర్ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం క�
న్యూఢిల్లీ : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరాకు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. బెంగాల్లో జరిగిన
అధికార తృణమూల్ ఎమ్మెల్యే మనోరంజన్ వ్యాపారి బిహారీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహారీ.. బిమారీలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహారీలు రోగగ్రస్తులని, బెంగాల్ మాత్రం రోగ రహిత రాష్ట్రమన�
ఉప్పు నిప్పుగా ఉన్న తృణమూల్, కాంగ్రెస్ పార్టీలు రెండూ జత కట్టనున్నాయా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు కలిసి పోటీ చేస్తాయా? ఈ విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ
అది లేకనే కేంద్రంలో బీజేపీ అధికారం: మమత కోల్కతా, మార్చి 8: జాతీయ స్థాయిలో కొత్త కూటమి ఏర్పాటుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉన్న
బీజేపీ దోపిడీ దొంగల పార్టీ అని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ శక్తుల అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, తనపై జరిగిన దాడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమెను అడ్డుకోవడానికి కొందరు తీవ్రంగా ప్రయ�
కోల్కతా: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పోరాటం తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఇతర రాష్ర్టాల ముఖ్యనేతలు కూడా ఆయన వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్కు పశ్చి�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడారు. దేశ సమాఖ్యా స్పూర్తిని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. బెంగాల్లో జరిగిన మున్సిపల్ ఎ
తృణమూల్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఝలక్ ఇచ్చారు. ఆయన నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేస�
తృణమూల్లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ పరిస్థితులపై చర్చించారు. పార్ట