కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)పై రోజుకో రాష్ట్రం తిరుగుబాటు చేస్తున్నది. ఇటీవలే తమిళనాడులో సొంత విద్యావిధానం కోసం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ కమిటీ వ�
బీర్భం హింసాకాండలో బాధిత కుటుంబాలకు చెందిన పది మందికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఉద్యోగాలను కల్పించారు. బీర్భంలోని రాంపూర్హట్ గ్రామంలో సజీవ దహనమైన బాధితుల కుటుంబ సభ్యుల�
బీజేపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరమున్నదని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత నొక్కిచెప్పారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షా�
డార్జలింగ్ హిల్ పార్టీల ప్రతినిధులతో భేటీ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్వత ప్రాంత ప్రజల బాగు కోసం పనిచేయాలని కోరుకు
కోల్కతా: ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో ప
కోల్కతా: పశ్చిమ బెంగాల్ బీర్బుమ్లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణను ప్రభావితం చేసేందుకు కేం
హింసాకాండ జరిగిన బీర్భూమ్ ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం పర్యటించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. ఈ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. �
బీర్భూమ్ జిల్లాలో జరిగిన సజీవ దహనం విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇలాంటి సంఘటనలు గుజరాత్, రాజస్థాన్లో కూడా చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. అయితే తాను ఈ సంఘ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో సంస్థ పెగాసస్ స్పైవేర్ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం క�
న్యూఢిల్లీ : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరాకు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. బెంగాల్లో జరిగిన
అధికార తృణమూల్ ఎమ్మెల్యే మనోరంజన్ వ్యాపారి బిహారీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహారీ.. బిమారీలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహారీలు రోగగ్రస్తులని, బెంగాల్ మాత్రం రోగ రహిత రాష్ట్రమన�
ఉప్పు నిప్పుగా ఉన్న తృణమూల్, కాంగ్రెస్ పార్టీలు రెండూ జత కట్టనున్నాయా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు కలిసి పోటీ చేస్తాయా? ఈ విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ
అది లేకనే కేంద్రంలో బీజేపీ అధికారం: మమత కోల్కతా, మార్చి 8: జాతీయ స్థాయిలో కొత్త కూటమి ఏర్పాటుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉన్న