ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డారు. సరిగ్గా ఎన్నికల సమయం వచ్చే నాటికి మోదీ సాధువు అవతారం ఎత్తుతారంటూ ఫైర్ అయ్యారు. ఓ వైపు దేశంలో హిందూ ధర్మం క్షీణిస్తోందని, అయినా ఎన
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమవడంతో రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తించాయి. సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్ర
కోల్కతా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) గెలుపొందాలని కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకాంక్షించారు. కోల్కతాలో మీడియాతో సోమవారం ఆమె మాట్లాడారు. ఉత్తర ప�
ముంబై: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది ముంబై పర్యటన సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుకు సంబంధించి మార్చి 2న తమ ఎదుట హాజరు �
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదన్నారు. కానీ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు మద్దత�
కోల్కతా, జనవరి 31: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, సీఎం మమత బెనర్జీల మధ్య వివాదం మరింత ముదురుతున్నది. మమత సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో గవర్నర్ను బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని మమతనే స్వయంగా వెల్�
కోల్కతా: ఈ విషయం తెలిసి తాను చాలా షాకయ్యానంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె ఆదివారం ఒక లేఖ రాశారు. రిపబ్లిక్ డే పరేడ్లో బెంగాల్ శకటాన్ని నిరాకరించడ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన సోదరుడి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోదరుడి భార్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ, ఆయన నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్నారని అన్నారు. ఇది త�
కోల్కతా: మదర్ థెరిస్సా మిషినరీస్ ఆఫ్ చారిటీ సంస్థ కోల్కతా కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. అనాథలను, అభ్యాగులను ఆ సంస్థ ఆదుకుంటోంది. అయితే ఆ ఛారిటీకి చెందిన అన్ని బ్యాం
పనాజీ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే అలిక్సో లౌరెన్కో మం