బీజేపీ దోపిడీ దొంగల పార్టీ అని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయ శక్తుల అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, తనపై జరిగిన దాడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమెను అడ్డుకోవడానికి కొందరు తీవ్రంగా ప్రయ�
కోల్కతా: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పోరాటం తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఇతర రాష్ర్టాల ముఖ్యనేతలు కూడా ఆయన వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్కు పశ్చి�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడారు. దేశ సమాఖ్యా స్పూర్తిని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. బెంగాల్లో జరిగిన మున్సిపల్ ఎ
తృణమూల్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఝలక్ ఇచ్చారు. ఆయన నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేస�
తృణమూల్లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ పరిస్థితులపై చర్చించారు. పార్ట
ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డారు. సరిగ్గా ఎన్నికల సమయం వచ్చే నాటికి మోదీ సాధువు అవతారం ఎత్తుతారంటూ ఫైర్ అయ్యారు. ఓ వైపు దేశంలో హిందూ ధర్మం క్షీణిస్తోందని, అయినా ఎన
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమవడంతో రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తించాయి. సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్ర
కోల్కతా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) గెలుపొందాలని కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకాంక్షించారు. కోల్కతాలో మీడియాతో సోమవారం ఆమె మాట్లాడారు. ఉత్తర ప�
ముంబై: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది ముంబై పర్యటన సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుకు సంబంధించి మార్చి 2న తమ ఎదుట హాజరు �
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదన్నారు. కానీ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు మద్దత�
కోల్కతా, జనవరి 31: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, సీఎం మమత బెనర్జీల మధ్య వివాదం మరింత ముదురుతున్నది. మమత సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో గవర్నర్ను బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని మమతనే స్వయంగా వెల్�