దేశంలో తుగ్లక్ పాలన కొనసాగుతున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ విమర్శించారు. టీచర్ల నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆ రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని
కోల్కతా : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్లో శాంతిభద్రతలపై షా చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్�
కోల్కతా : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి పీ చిందరంబరానికి పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. కోల్కతా హైకోర్టుకు బుధవారం చిదరంబరం ఓ కేసుకు సంబంధించి రాగా.. కాంగ్రెస్ సెల్ న్యాయ
ముంబై: కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన వ
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కొడుకు జీత్ అదానీ మర్యాదపూర్వకంగా కలిశారు.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన ఓ కార్�
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)పై రోజుకో రాష్ట్రం తిరుగుబాటు చేస్తున్నది. ఇటీవలే తమిళనాడులో సొంత విద్యావిధానం కోసం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ కమిటీ వ�
బీర్భం హింసాకాండలో బాధిత కుటుంబాలకు చెందిన పది మందికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఉద్యోగాలను కల్పించారు. బీర్భంలోని రాంపూర్హట్ గ్రామంలో సజీవ దహనమైన బాధితుల కుటుంబ సభ్యుల�
బీజేపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరమున్నదని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత నొక్కిచెప్పారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షా�
డార్జలింగ్ హిల్ పార్టీల ప్రతినిధులతో భేటీ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్వత ప్రాంత ప్రజల బాగు కోసం పనిచేయాలని కోరుకు
కోల్కతా: ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో ప
కోల్కతా: పశ్చిమ బెంగాల్ బీర్బుమ్లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణను ప్రభావితం చేసేందుకు కేం
హింసాకాండ జరిగిన బీర్భూమ్ ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం పర్యటించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. ఈ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. �
బీర్భూమ్ జిల్లాలో జరిగిన సజీవ దహనం విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇలాంటి సంఘటనలు గుజరాత్, రాజస్థాన్లో కూడా చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. అయితే తాను ఈ సంఘ