కోల్కతా: బెంగాల్ క్యాబినెట్ కొత్త ప్రతిపాదనకు ఓకే చెప్పింది. రాష్ట్ర పరిధిలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలకు సీఎం మమతా బెనర్జీనే ఛాన్సలర్గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆ�
పూరూలియా (పశ్చిమబెంగాల్), మే 31: మరో రెండేండ్లలో (2024) జరుగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ‘విద్వేష, హింసాయుత రాజకీ�
పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో సోమవారం జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశం చాలా హాస్యాస్పదంగా మారింది. టీఎంసీ నేత మాట్లాడుతుండగా, సీఎం మమతా బెనర్జీ దృష్టి అతడి పొట్టపై పడింది. 'మీ పొట్టేంటి అంతలా ఉం�
పురులియా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ కల్తీగా మారిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థను ఆ పార్టీ దారుణంగా నాశనం చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నోట్ల రద్దు లాంటి చర్యలతో �
హిట్లర్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్ల పాలన కంటే కాషాయ పార్టీ పాలన దారుణంగా ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్స�
దేశంలో తుగ్లక్ పాలన కొనసాగుతున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ విమర్శించారు. టీచర్ల నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆ రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని
కోల్కతా : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్లో శాంతిభద్రతలపై షా చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్�
కోల్కతా : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి పీ చిందరంబరానికి పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. కోల్కతా హైకోర్టుకు బుధవారం చిదరంబరం ఓ కేసుకు సంబంధించి రాగా.. కాంగ్రెస్ సెల్ న్యాయ
ముంబై: కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన వ
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కొడుకు జీత్ అదానీ మర్యాదపూర్వకంగా కలిశారు.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన ఓ కార్�