కేంద్ర సంస్థల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం ఒక తీర్మానం చేసింది. 189 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ, ఇతరులైన 69 మంది సభ్యులు దీనిని వ్యతిరేకించారు.
ఆరెస్సెస్లో ఉన్న వాళ్లంతా చెడ్డ వారు కాదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతు ఇవ్వని చాలామంది ఆరెస్సెస్లో ఉన్నారని పేర్కొన్నారు
కోల్కతా: దుర్గా పూజా వేడుకలకు పశ్చిమ బెంగాల్ సన్నద్ధమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అంత సందడిగా ఇవి జరుగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా జరుపుతామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సెప్టెంబర్ 1 న�
ఎన్డీయే అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టింది. టీఎ ంసీ నేత అనుబ్రతను సీబీఐ అరెస్టు చేయడానికి కారణాలు చెప్పాలని డిమా�
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం మమతా బెనర్జీ జానపద కళాకారులతో చేయి చేయి కలిపి డ్యాన్స్ చేశారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నెల 3న తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. నలుగురు లేదా ఐదుగురిని కొత్తగా కేబినెట్లోకి తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియాకు వెల�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్మామ్లో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్ధ ఛటర్జీ ఉదంతంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలను టీఎంసీ ఆదేశించింది.
ప్రధానితో విడిగా సమావేశం గురించి చర్చలు న్యూఢిల్లీ, జూలై 27: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చేనెల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో విడిగా సమావేశం అవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చాంశమైంది. దీన