Mamata Banerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జి.. ఓ ప్యామిలీ ఫంక్షన్కు హాజరుకావడం కోసం ఇవాళ తమిళనాడుకు వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో
Suvendu Adhikari | సౌరవ్ గంగూలీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై బీజేపీ తనదైన దుందుడుకు స్వభావం ప్రదర్శించింది. మమతాబెనర్జికి
Mamata Banerjee:బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీని రెండవ సారి కొనసాగించడం లేదు. ఆ పదవి కోసం రోజర్ బిన్నీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.
పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ, ఈడీ చేస్తున్న దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని తాను అనుకోవటం లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మిత�
భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
కేంద్ర సంస్థల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం ఒక తీర్మానం చేసింది. 189 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ, ఇతరులైన 69 మంది సభ్యులు దీనిని వ్యతిరేకించారు.
ఆరెస్సెస్లో ఉన్న వాళ్లంతా చెడ్డ వారు కాదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతు ఇవ్వని చాలామంది ఆరెస్సెస్లో ఉన్నారని పేర్కొన్నారు
కోల్కతా: దుర్గా పూజా వేడుకలకు పశ్చిమ బెంగాల్ సన్నద్ధమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అంత సందడిగా ఇవి జరుగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా జరుపుతామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సెప్టెంబర్ 1 న�