కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నెల 3న తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. నలుగురు లేదా ఐదుగురిని కొత్తగా కేబినెట్లోకి తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియాకు వెల�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్మామ్లో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్ధ ఛటర్జీ ఉదంతంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలను టీఎంసీ ఆదేశించింది.
ప్రధానితో విడిగా సమావేశం గురించి చర్చలు న్యూఢిల్లీ, జూలై 27: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చేనెల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో విడిగా సమావేశం అవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చాంశమైంది. దీన
Partha Chatterjee | పశ్చిమబెంగాల్లో ఉద్యోగాల నియామకాల కుంభకోణం కేసులో పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది. ఈ సందర్భంగా ఆయన సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేశారు
న్యూఢిల్లీ : బీజేపీయేతర శిబిరంలోని విభేదాలను ప్రతిపక్షాల కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా కుటుంబ కలహాలుగా అభివర్ణించారు. 2024 సవాల్ కోసం తామంతా ఏకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నాన్నా�
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చి అక్రమంగా గద్దెనెక్కడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
అల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్, ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్ట్లపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్�