ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చి అక్రమంగా గద్దెనెక్కడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
అల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్, ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్ట్లపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని అధికార బీజేపీపై మరోసారి మండిపడ్డారు. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నడాన్ని విమర్శించారు. వరదలతో
విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ నెల 21న(మంగళవారం) నిర్వహించనున్న సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమత హాజరు కావడం లేదు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసే లక్ష్యంతో విపక్ష పార్టీలు ఓ కమిటీని ఏర్పాటు చేశాయి. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, �
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివిధ పార్టీ నేతలతో కలిసి ఇవాళ ఢిల్లీలో మీటింగ్ నిర్వహించనున్నారు. 19 పార్టీలకు ఆమె ఆహ్వానం పంపారు. కానీ కొన్ని పార్టీల�
కోల్కతా: బెంగాల్ క్యాబినెట్ కొత్త ప్రతిపాదనకు ఓకే చెప్పింది. రాష్ట్ర పరిధిలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలకు సీఎం మమతా బెనర్జీనే ఛాన్సలర్గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆ�
పూరూలియా (పశ్చిమబెంగాల్), మే 31: మరో రెండేండ్లలో (2024) జరుగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ‘విద్వేష, హింసాయుత రాజకీ�
పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో సోమవారం జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశం చాలా హాస్యాస్పదంగా మారింది. టీఎంసీ నేత మాట్లాడుతుండగా, సీఎం మమతా బెనర్జీ దృష్టి అతడి పొట్టపై పడింది. 'మీ పొట్టేంటి అంతలా ఉం�
పురులియా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ కల్తీగా మారిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థను ఆ పార్టీ దారుణంగా నాశనం చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నోట్ల రద్దు లాంటి చర్యలతో �
హిట్లర్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్ల పాలన కంటే కాషాయ పార్టీ పాలన దారుణంగా ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్స�