ములుగు : జిల్లాలోని పందికుంట స్టేజి వద్ద సోమవారం రాత్రి దుండగులచే హతమార్చబడిన ప్రముఖ న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డి మృతదేహానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు పోస్టు�
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 25: ప్రపంచ స్థాయి హాకర్స్ పరీక్ష పోటీలో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి టాప్లో నిలిచాడు. ప్రసిద్ధిగాంచిన హ్యాకర్స్ సంస్థ ఎస్ క్యూ ఎల్ సాంకేతిక పరిజ్ఞానంలో సమస్య
నిజమైన దళితబంధు ముఖ్యమంత్రి కేసీఆరేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో ఎంపికైన 561 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీని కలెక్టరేట్�
మంత్రి కేటీఆర్ సభ విజయవంతం హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు మేడ్చల్/ మేడ్చల్ రూరల్ : హైదరాబాద్ ఉత్తరం వైపు ఐటీని విస్తరించే దిశగా మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో ఏర్పాటు చ�
ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఉప్పల్, నమస్తే తెలంగాణ ఆటప్రతినిధి: ప్రతిభ కల్గిన యువకులను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ వేదికగా మరో క్రికెట్ అకాడమీ అందుబాటులోకి వచ్చింది. అంతర్జా�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ నీటి సరఫరా , ఓపెన్ జిమ్ ప్రారంభం ఘట్కేసర్, ఫిబ్రవరి 1 : మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారె
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పలు చోట్ల కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కీసర : సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కీసర మం�
ఫిబ్రవరి 10లోపు దళితబంధు నిధులు జమ వీటితో 30 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు.. దళితుల ఆర్థికాభివృద్ధి కోసమే పథకం కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శామీర్పేట, జనవరి 30 : దళితులను ధనవంతులుగా మార్చడమే లక్ష్యంగా సీఎం క�
ఉద్యమంలో పనిచేసిన అనుభవంతో పార్టీని బలోపేతం చేస్తా అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా.. అభివృద్ధిని చూసి ఓర్వలేకే హస్తం, కమలం రాద్ధాంతం రానున్న రోజుల్లో ఆ పార్టీలు గల్లంతే టీఆర్ఎస్ మేడ్చల్ జ�
మాట తప్పని మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి మల్లారెడ్డి క్షీరాభిషేకం సికింద్రాబాద్, జనవరి 30: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్ర
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు మేడ్చల్లో దళితబంధుపై అవగాహన కల్పిస్తున్న మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళి
ప్రతి పైసా వారి అభ్యున్నతి కోసమే.. ఈ పథకం దేశానికే రోల్మోడల్ దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలి అర్హులకే పథకం వర్తించేలా పక్కా చర్యలు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 26 (�
మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : రైతు బంధు పథకం ప్రతి రైతుఇంటా.. పదిరోజుల ముందే సంక్రాంతి సంబురాన్ని నింపిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేం