జవహర్నగర్ : పేదలు ఆరోగ్యంగా ఉండాలని, వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్యేశంతో సీఎం సహాయనిధి ద్వారా ప్రజలకు సాయం అం�
పీర్జాదిగూడ : రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలు గురువారం బోయిన్ పల్లి లో ఘనంగా నిర్వహించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మంత్రికి శుభాకాం�
కీసర: మంత్రి మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని దివ్యాంగులకు మల్లారెడ్డి హెల్పింగ్హ్యండ్స్, అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో 67 మంది దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా వీల్చైర్స్ పంపిణీ చేశ
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా పని చేసిన రిజ్వాన హైదరాబాద్కు బదిలీపై వెళ్లగా సిద్దిపేట జిల్లాలో డీఎల్పీవోగా విధులు నిర్వహిస్తున్న మల్లారెడ్డి వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి
140 కోట్ల బకాయిలు విడుదల చేయండి కేంద్ర మంత్రులను కోరిన మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): కార్మిక సంక్షేమం కోసం వివిధ పద్దుల కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.140 కోట్ల పెండింగ్ నిధు�
కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/ కంటోన్మెంట్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నానని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. �
అటవీ ప్రాంతంతోపాటు గ్రామాన్నీ అభివృద్ధి చేస్తా పల్లెప్రగతి సభలో ఎంపీ సంతోష్కుమార్ వెల్లడి నూర్మహ్మద్ కుంటలో మొక్కలు నాటిన ఎంపీ మేడ్చల్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తాను ఇప్పటికే దత్తత తీసుకొన్న కీసర అట�
ముంపు గ్రామంలో అనుమానాస్పద మృతి మృతుడు తూటుకూరి మల్లారెడ్డిగా గుర్తింపు మల్లారెడ్డికి సంపూర్ణంగా అందిన పరిహారం ఆర్అండ్ఆర్ కింద డబుల్బెడ్రూం మంజూరు మొత్తం రూ. 12 లక్షల పరిహారంతోపాటు, మైనర్ అయిన మను�
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మంత్రి మల్లారెడ్డితో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం మేడ్చల్ రూరల్, జూన్ 15: రైతుబంధు పథకం ఒక్క తెలంగాణలోనే ఉన్నదని, అది కూడా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంద�
మంత్రి కేటీఆర్ మందులు పంపినా నిలువని ప్రాణాలుమేడ్చల్ రూరల్, మే 23: బ్లాక్ ఫంగస్తో మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి మందులు సమకూర్చినా ఫలితం లేకుండా పోయిం
రాష్ట్రంలో ఆదర్శవంతమైన కార్మిక విధానాల అమలు కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు �
రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ టోర్నీ ప్రారంభం హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ పోటీలు మంగళవారం అట్టహాసంగా మొదలయ్యాయి. బోడుప్పల్ వేదికగా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు చెర్ల అంజనేయ�