మేడ్చల్ రూరల్, డిసెంబర్ 1 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు మూడేండ్ల పాటు జాతీయ అక్రిడేషన్ బోర్డు (ఎన్బీఏ) టియర్-1 గుర్తింపు లభించింది. కళాశాలలోని ఐదు ఇ�
వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, నవంబర్ 30 : చిన్న తనం నుంచి కష్టపడి చదివినప్పుడే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ �
వారంలో అనుమతులు.. త్వరలో పనులు ప్రారంభం మొత్తం చెత్త వినియోగంతో దుర్వాసనకు చెక్ రూ.700 కోట్లతో 28 మెగావాట్ల కేంద్రం ఏర్పాటుకు చర్యలు మేడ్చల్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): జవహర్నగర్ డంపింగ్యార్డు నుంచి వచ్�
గ్రేటర్ వ్యాప్తంగా హోరెత్తిన మహా ధర్నా బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన అన్నదాతలు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి వరి కొనమంటూ రైతులకు కమలం పార్టీ ఉరి పంజాబ్ మాదిరి �
రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణుల ధర్నా.. దగాకోరు మాటలతో రైతులను మోసం చేస్తున్న కేంద్రం యాసంగి వరిధాన్యం కొనే వరకు ఉద్యమం.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ మేడ్చల్, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వమే
నేడు మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో అందజేత స్వచ్ఛందంగా విరాళాలిస్తున్న మేడ్చల్ ప్రముఖులు మేడ్చల్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వి�
జవహర్నగర్ : పేదలు ఆరోగ్యంగా ఉండాలని, వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్యేశంతో సీఎం సహాయనిధి ద్వారా ప్రజలకు సాయం అం�
పీర్జాదిగూడ : రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలు గురువారం బోయిన్ పల్లి లో ఘనంగా నిర్వహించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మంత్రికి శుభాకాం�
కీసర: మంత్రి మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని దివ్యాంగులకు మల్లారెడ్డి హెల్పింగ్హ్యండ్స్, అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో 67 మంది దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా వీల్చైర్స్ పంపిణీ చేశ
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా పని చేసిన రిజ్వాన హైదరాబాద్కు బదిలీపై వెళ్లగా సిద్దిపేట జిల్లాలో డీఎల్పీవోగా విధులు నిర్వహిస్తున్న మల్లారెడ్డి వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి
140 కోట్ల బకాయిలు విడుదల చేయండి కేంద్ర మంత్రులను కోరిన మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): కార్మిక సంక్షేమం కోసం వివిధ పద్దుల కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.140 కోట్ల పెండింగ్ నిధు�
కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/ కంటోన్మెంట్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నానని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. �
అటవీ ప్రాంతంతోపాటు గ్రామాన్నీ అభివృద్ధి చేస్తా పల్లెప్రగతి సభలో ఎంపీ సంతోష్కుమార్ వెల్లడి నూర్మహ్మద్ కుంటలో మొక్కలు నాటిన ఎంపీ మేడ్చల్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తాను ఇప్పటికే దత్తత తీసుకొన్న కీసర అట�