ఫిబ్రవరి 10లోపు దళితబంధు నిధులు జమ వీటితో 30 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు.. దళితుల ఆర్థికాభివృద్ధి కోసమే పథకం కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శామీర్పేట, జనవరి 30 : దళితులను ధనవంతులుగా మార్చడమే లక్ష్యంగా సీఎం క�
ఉద్యమంలో పనిచేసిన అనుభవంతో పార్టీని బలోపేతం చేస్తా అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా.. అభివృద్ధిని చూసి ఓర్వలేకే హస్తం, కమలం రాద్ధాంతం రానున్న రోజుల్లో ఆ పార్టీలు గల్లంతే టీఆర్ఎస్ మేడ్చల్ జ�
మాట తప్పని మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి మల్లారెడ్డి క్షీరాభిషేకం సికింద్రాబాద్, జనవరి 30: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్ర
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు మేడ్చల్లో దళితబంధుపై అవగాహన కల్పిస్తున్న మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళి
ప్రతి పైసా వారి అభ్యున్నతి కోసమే.. ఈ పథకం దేశానికే రోల్మోడల్ దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలి అర్హులకే పథకం వర్తించేలా పక్కా చర్యలు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 26 (�
మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : రైతు బంధు పథకం ప్రతి రైతుఇంటా.. పదిరోజుల ముందే సంక్రాంతి సంబురాన్ని నింపిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేం
మేడ్చల్ జిల్లా రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల�
సాగునీరు పుష్కలంగా ఉండడం వల్ల రాష్ట్రంలో పంట ఉత్పత్తులు భారీగా పెరిగాయని, కేంద్రం వైఖరి వల్లే రాష్ట్ర రైతులకు నష్టం జరుగుతోందని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్
మేడ్చల్ రూరల్, జనవరి 4 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(ఎంఆర్ఐఈటీ)లో అభివృద్ధి, పరిశోధన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఐడియాథాన్
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కీసర, జనవరి 1: సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని భోగారం గ్రామానికి చెందిన గురిజాల �
రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 29: పట్టణాల తరహాలో ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి మల్ల�
నియోజకవర్గంలోని ఆలయాలకు రూ.8కోట్ల 50లక్షలు మంజూరు మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్,డిసెంబర్29: రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత�
పీర్జాదిగూడ, డిసెంబర్ 29: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి పర్వతాపూర్ సాయిప్రియ కాలనీ ప్లాట్స్ ఓనర్స్ గత కొన్నేండ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్య లకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనున్నదని మంత్రి మల్లారె�
రైతులను అన్యాయానికి గురిచేస్తే ఊరుకునేది లేదు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 20న మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మేడ్చల్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రైతులను అన్యాయానికి గురిచేస్తున్న బీ
Dr. Ch. Bhadra Reddy | ఎన్ని డిగ్రీలు ఉన్నా హస్తవాసి ఉంటేనే వైద్యుడిగా రాణించగలరు. ఈ యువ వైద్యుడు తనను తాను నిరూపించుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం 500 మంది యువ వైద్యులను తయారు చేస్తున్నారు. ఏటా ఐదున్నర లక్షల మంది నిరుపేదలక