మేడ్చల్ జిల్లా రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల�
సాగునీరు పుష్కలంగా ఉండడం వల్ల రాష్ట్రంలో పంట ఉత్పత్తులు భారీగా పెరిగాయని, కేంద్రం వైఖరి వల్లే రాష్ట్ర రైతులకు నష్టం జరుగుతోందని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్
మేడ్చల్ రూరల్, జనవరి 4 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(ఎంఆర్ఐఈటీ)లో అభివృద్ధి, పరిశోధన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఐడియాథాన్
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కీసర, జనవరి 1: సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని భోగారం గ్రామానికి చెందిన గురిజాల �
రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 29: పట్టణాల తరహాలో ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి మల్ల�
నియోజకవర్గంలోని ఆలయాలకు రూ.8కోట్ల 50లక్షలు మంజూరు మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్,డిసెంబర్29: రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత�
పీర్జాదిగూడ, డిసెంబర్ 29: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి పర్వతాపూర్ సాయిప్రియ కాలనీ ప్లాట్స్ ఓనర్స్ గత కొన్నేండ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్య లకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనున్నదని మంత్రి మల్లారె�
రైతులను అన్యాయానికి గురిచేస్తే ఊరుకునేది లేదు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 20న మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మేడ్చల్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రైతులను అన్యాయానికి గురిచేస్తున్న బీ
Dr. Ch. Bhadra Reddy | ఎన్ని డిగ్రీలు ఉన్నా హస్తవాసి ఉంటేనే వైద్యుడిగా రాణించగలరు. ఈ యువ వైద్యుడు తనను తాను నిరూపించుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం 500 మంది యువ వైద్యులను తయారు చేస్తున్నారు. ఏటా ఐదున్నర లక్షల మంది నిరుపేదలక
మేడ్చల్ రూరల్, డిసెంబర్ 1 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు మూడేండ్ల పాటు జాతీయ అక్రిడేషన్ బోర్డు (ఎన్బీఏ) టియర్-1 గుర్తింపు లభించింది. కళాశాలలోని ఐదు ఇ�
వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, నవంబర్ 30 : చిన్న తనం నుంచి కష్టపడి చదివినప్పుడే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ �
వారంలో అనుమతులు.. త్వరలో పనులు ప్రారంభం మొత్తం చెత్త వినియోగంతో దుర్వాసనకు చెక్ రూ.700 కోట్లతో 28 మెగావాట్ల కేంద్రం ఏర్పాటుకు చర్యలు మేడ్చల్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): జవహర్నగర్ డంపింగ్యార్డు నుంచి వచ్�
గ్రేటర్ వ్యాప్తంగా హోరెత్తిన మహా ధర్నా బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన అన్నదాతలు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి వరి కొనమంటూ రైతులకు కమలం పార్టీ ఉరి పంజాబ్ మాదిరి �
రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణుల ధర్నా.. దగాకోరు మాటలతో రైతులను మోసం చేస్తున్న కేంద్రం యాసంగి వరిధాన్యం కొనే వరకు ఉద్యమం.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ మేడ్చల్, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వమే
నేడు మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో అందజేత స్వచ్ఛందంగా విరాళాలిస్తున్న మేడ్చల్ ప్రముఖులు మేడ్చల్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వి�