అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎంబీసీ సంచార కులాలకు ఖ�
శాసనసభ ఎన్నికలకు గులాబీ పార్టీ సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల శిబిరాల్లో అలజడిని సృష్టించింది.
పూటకో మాటతో రేవంత్రెడ్డి పబ్బం గడుపుతున్నాడని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు ఆయన బీఆర్ఎస్ కండువా కప్పి బుధవారం ప�
ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చ�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్లలో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ�
గ్రేటర్లో సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ పోటీల్లో నువ్వానేనా అన్నట్లు క్రీడాకారులు పోటీపడి పతకాలు సాధిస్తున్నారు. సోమవారం ఎల్బీస్టేడియంలో జరిగిన క్రీడా సంబురాల్లో మంత్రులు శ్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
Malla Reddy Speech at Memu Famous Teaser Event | యూట్యూబ్ స్టార్ సుమంత్ ప్రభాస్ 'మేము ఫేమస్' అనే సినిమాతో హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ను గ్రాండ్గా లాంచ్ చేశారు. కాగా ఈ వేడుకకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చీఫ�
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు (85) సోమవారం కన్నుమూశారు. ఆయనకు మధ్యాహ్నం 1.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానకు తరలించారు.
‘దేశమంతా బీఆర్ఎస్ గాలి వీస్తున్నది.. కాబోయే ప్రధాని కేసీఆర్.. ఏడాదిన్నరలో దేశానికి పట్టిన బీజేపీ పీడ విరగడ కానున్నది.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాళా తీసింది’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిర�
Minister Mallareddy | మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులను నిరసిస్తూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కష్టపడి పైకొచ్చిన మల్లారెడ్డిపై మోదీ, బీజేపీ కక్షగట్టి దాడులు చేస్తుందని మండిపడింది
ఇంజినీరింగ్ ఫీజులపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చేపట్టిన కసరత్తు ముగిసింది. తుది విచారణను అధికారులు సోమవారం పూర్తిచేశారు.