తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నార�
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని, అభివృద్ధికే ప్రజలంతా పట్టం కట్టాలని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన�
అభివృద్ధి అడ్రస్ తెలియని కాంగ్రెస్ను ఖతం చేస్తేనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్, అంకుషాపూర్ గ్�
ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 6, 14, 17, 18వార్డుల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని మంత్రి నిర్వహించారు.
ముస్లింల సంక్షేమానికి గత తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్కేసర్,కీసర మండలం యాద్గార్పల్లిలోని శుభం గార్డెన్లో ముస్లింల ఆత్మీయ సమ�
వ్యాక్సిన్లకు కేరాఫ్ అడ్రస్గా శామీర్పేట మండలంలోని తుర్కపల్లి మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుర్కపల్లిలో ఆయన బుధవారం పర్యటించారు.
తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో రాష్ట్ర సంపదను పెంచి పేద ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందనని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలిచి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత
సీఎం కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధిచేకూరిందని, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి ఆగం కాకుండా అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత్రి �
హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మరోమారు హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞపి చేశారు.కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మొద్దని,కారు గు�
సికింద్రాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావుకు సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై ప్రజల స్ప
బీసీల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి మల్లారెడ్డి బీసీ కుల వృత్తుల 200ల మంది లబ్ధ
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా అంతటా సంక్షేమ పథకాల పండుగ కొనసాగుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీసీ కులవృత్తులు
కాంగ్రెస్, బీజేపీకు గడ్డుకాలం వచ్చిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామ బీజేపీ అధ్యక్షుడు అన్నబోయిన అశోక్, నాయకులు తాటికొండ మహేశ్, అన్నబోయ