ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ తొలి పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. గ్రూప్-‘వై’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో భారత్ 2-3తో ఆతిథ్య మలేషియా చేతిలో ఓడింది. సీనియర్ల గైర్హాజరీలో
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు మేరకు టీఆర్ఎస్ మలేషియా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మలేషియా �
పెంపుడు పిల్లికి బర్త్డే గిఫ్ట్ | ఈరోజుల్లో చాలామందికి పెంపుడు జంతువుల మీద చాలా ఇష్టం పెరుగుతోంది. కొందరైతే తమ పెంపుడు జంతువులను సొంత మనుషుల్లా చూస్తారు.
Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య ఘట్టం అయిన "కేసీఆర్ దీక్షా దివస్"ను మలేషియాలో ఘనంగా జరుపుకున్నారు. తెరాస ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపు మేరకు మలేషియా
Crime News | రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21)
బోర్నియో: మలేషియాలో డజన్ల సంఖ్యలో ఉన్న ఒరంగుటాన్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆ జీవాలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఒరంగుటాన్ల ముక్కుల నుంచి స్వాబ్లను తీసుకున్నారు. బో
ఎయిరిండియా విమానం| ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. మలేషియా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు విమానంలో కన్నుమూశారు. తమిళనాడులోని పుదుకోట్టయ్ జిల్లా నరియపట్టికి
మలేషియా ప్రధానమంత్రి మొయిదీన్ యాసిన్ (Moideen Yassin) సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. పార్లమెంట్లో మెజార్టీ కోల్పోవడంతో ప్రధానమంత్రి పదవికి యాసిన్...
దక్షిణ చైనా సముద్రంలోని తిటు ద్వీపంపై ఫిలిప్పీన్స్-చైనా మధ్య యుద్ధం తీవ్రమైంది. ఈ ద్వీపాన్ని ప్రస్తుతం ఫిలిప్పీన్స్ ఆక్రమించింది. ఈ ద్వీపం నుంచి ఓడలు, ఫిషింగ్ బోట్లను తొలగించాలని చైనాను కోరింది
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు | మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. కౌలాలంపూర్లో రెండు మెట్రో రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు.
మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్ | కరోనా థర్డ్ వేవ్తో భారీగా పాజిటివ్గా కేసులు పెరుగుతుండడంతో మలేషియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించింది.