Rakshita Suresh | పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ రక్షిత సురేశ్ (Rakshita Suresh)కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి రక్షిత సురేశ్ సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది.
Viral News | సాధారణంగా కాస్త గ్యాప్ వచ్చిన తర్వాత పిల్లలు పాఠశాల (School)కు వెళ్లం అంటూ మారాం చేస్తుంటారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇష్టమైన బొమ్మలు (Toys), చాక్లెట్స్ (Chocolates) వంటివి కొనిస్తామని సర్దిచెప్ప�
Death Penalty | మలేషియా పార్లమెంట్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరి మరణశిక్ష, సహజ-జీవిత శిక్షను తొలగించేందుకు తీసుకువచ్చిన చట్టానికి ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ నిర్ణయాన్ని హక్కుల సంఘాలు స్వాగతి�
Puffer Fish | ఒక వృద్ధుడు స్థానిక చేపల మార్కెట్లోని షాపు నుంచి విషపూరితమైన పఫర్ చేప (Puffer Fish) ను కొని ఇంటికి తెచ్చాడు. దానిని కూరగా వండి తిన్న తర్వాత భార్యతోపాటు ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరూ వణి�
రూపాయి కరెన్సీలో ఇరుదేశాల వర్తక, వాణిజ్య లావాదేవీలు నిర్వహించడానికి భారత్, మలేషియా సిద్ధమైనట్టు భారత విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. ఇతర కరెన్సీలతోపాటు, రూపాయితో అంతర్జాతీయ వర్తక, వాణిజ్య లావాదేవీలు చ�
ఇండియన్ ఓపెన్ టోర్నీలో భారత షట్లర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్లోనే ఔట్ కాగా తాజాగా కిడాంబి శ్రీకాంత్ అదే బాట పట్టాడు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేషియా ఓపెన్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. బుధవారం తన తొలి మ్యాచ్లో సింధు 12-21, 21-10, 15-21 స్కోరుతో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది.
పశ్చిమబెంగాల్లోని ఐఐటీ-ఖరగ్పూర్ అంతర్జాతీయంగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా మలేసియాలో ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించాలని నిర్ణయించింది.
Kuala Lumpur | మలేషియా రాజధాని కౌలాలంపూర్లో విషాదం చోటుచేసుకున్నది. శుక్రవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ సమీపంలో ఉన్న ఓ క్యాంప్పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు
ఆయిల్పాం నర్సరీల పెంపు, సాగులో నూతన విధానాలు, కొత్తరకం విత్తనాలు పరిశీలించేందుకు రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మలేషియాలో పర్యటిస్తున్నది.
వయసు అనేది ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించాడు జూలపల్లి మండల కేంద్రానికి చెందిన కల్లెం మహేందర్రెడ్డి. ఆసక్తి ఉండాలే కానీ ఎంచుకున్న రంగంలో అద్భుతంగా రాణించవచ్చని చేతల్లో చూపించాడు ఈ వెటరన్ అథ్లెట్.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ స
ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్షిప్లో శ్రీకృష్ణ నారాయణన్ టైటిల్ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో నారాయణన్ 5-1తేడాతో హబిబ్ సాహబ్(బహ్రెయిన్)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన