Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రక
సీజన్ ఆరంభ టోర్నీలో భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి విజృంభిస్తున్నారు. మలేషియా ఓపెన్లో వరుస విజయాలు నమోదు చేసుకున్న ఈ జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది.
మలేసియాలో నివసిస్తున్న భారతీయులపై ఆ దేశ మాజీ ప్రధాని మహతీర్ మహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మాలే సంస్కృతికి భారతీయులు పూర్తి విధేయత చూపటం లేదని విమర్శించార�
Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). మరోవైపు మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఈ రెండు చిత్రాలు జనవరి 12న థియేటర్లలో సంద�
బతుకు దెరువు కోసం ఇతర దేశానికి వెళ్లిన ఓ బాధితుడు ఏజెంట్ మోసంతో జైలు జీవితం అనుభవించి చివరికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల చొరవతో స్వగ్రామానికి చేరాడు. మండలంలోని యంచ గ్రామానికి చెందిన నూనె రాజు ఎనిమిది నెలల క్
Canada Moves Diplomats | దౌత్యాధికారుల తొలగింపునకు భారత్ విధించిన డెడ్లైన్కు కెనడా స్పందించింది. ఢిల్లీకి వెలుపల పని చేస్తున్న పలువురు దౌత్యవేత్తలను సమీప దేశాలకు తరలించింది.
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు సెమీస్కు చేరింది. నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన భారత్.. వర్షం కారణంగా మలేషియాతో పోరు రైద్దెనా.. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా సెమీఫైనల్కు దూసుకె
Asian Games 2023 : భారత మహిళల జట్టు(Indian Womens Team) ఆసియా గేమ్స్(Asian Games 2023) సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈరోజు మలేషియా(Malaysia)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దాంతో టీమిండియా సెమీస్కు చేరింది. మొదట డాషిం
చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh), ఆక్సాయ్ చిన్ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్ మ్యాప్ను (
Plane Crashed On Malaysia Road | ఒక చిన్న విమానం రహదారిపై కూలింది. ఆ తర్వాత పెద్ద శబ్దంతో పేలిపోయింది (Plane Crashed On Malaysia Road). ఈ ప్రమాదంలో ఆ విమానంలోని ఎనిమిది మంది, రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులతో సహా పది మంది మరణించారు.
సొంతగడ్డపై జరిగిన ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. అదిరిపోయే ఆటతీరుతో విజేతగా నిలిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో శనివారం టీమ్ఇండియా 4-3తో మలేషి�
భారత పురుషుల హాకీ జట్టు నాలుగోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరింది. గతంలో తుదిపోరుకు అర్హత సాధించిన మూడుసార్లు విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. శుక్రవారం సెమీఫైనల్లో 5-0తో జపాన్ను చిత్తుచేసింది.
Python | చెన్నై : తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీ సంఖ్యలో సరీసృపాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
భారత్లో బియ్యం ఎగుమతులపై నిషేధం.. అంతర్జాతీయ మార్కెట్ను షేక్ చేస్తున్నది. మెజారిటీ దేశాల్లో రైస్ ధరలకు రెక్కలు తొడిగాయి మరి. ఇప్పటికే ఓవైపు ఎల్నినో కారణంగా వాతావరణ అననుకూల పరిస్థితులు, మరోవైపు రష్య